Home » Ysrcp
వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. తల్లికి, చెల్లికి న్యాయం చెయ్యలేని సీఎం.. రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారు?
విశాఖ జిల్లాలో వైసీపీ కార్యకర్తలు కానిస్టేబుల్ బండిపై మద్యం, బిర్యానీ పెట్టుకుని పార్టీ చేసుకోవడం అధికార పార్టీ నేతల బరితెగింపుని వెల్లడిస్తోందన్నారు. పోలీసులకే రక్షణ లేని..
అధికార పార్టీ నేతలం మాకు మీరు ఎదురు చెప్తారా అంటూ మద్యం సేవించి పోలీసులు పై తిరగబడ్డాడు ఓ వైసీపీ నేత. విశాఖ జిల్లా మాకవరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది ఈ ఘటన
రాష్ట్రంలో గృహ నిర్మాణాలపై మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే వేదికపైకి వచ్చి మాట్లాడాలని సోమువీర్రాజు అన్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎస్ కు లేఖ రాశారు. చిత్తూరు జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. గ్రానైట్ అక్రమ తవ్వకం, రవాణాపై చర్యలు తీసుకోవాలని..
రైల్వే కోడూరు, రాజంపేట, మదనపల్లిలకు అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. రాయచోటిని జిల్లాగా చేస్తేనే అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు
కేంద్రం నుంచి పన్నుల వాటా ఏపికి ఏడాదికేడాది తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి.. ఏపీ పై కేంద్రం సవతి తల్లి ప్రేమ కనబరుస్తోందని అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సోమవారం రాజ్యసభలో మాట్లాడిన టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్.. ఏపీలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను లెవనెత్తారు.
ఆర్థిక ఇబ్బందులకు తోడు చేనేత కార్మికులపై అధికార వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగానే కాశం పద్మనాభం కుటుంబం ఆత్మహత్య పాల్పడినట్లు నివేదికలో పేర్కొన్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల అక్రమాలపై గట్టిగా పోరాడాలని నేతలకు సూచించారు చంద్రబాబు. నియోజకవర్గ సమస్యలపై స్థానిక పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.