Home » Ysrcp
రాష్ట్రంలో ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న మద్యం దుకాణాల్లో తక్కువ నాణ్యత కలిగిన మద్యం అమ్ముతున్నారని, అవి తాగి ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్
అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలు రాజకీయ కక్షతో తమ పొలానికి నిప్పు పెట్టారని భూమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు.
ప్రజా సమస్యలు చర్చించే పవిత్ర దేవాలయమైన శాసనసభలో ప్రతిపక్షాలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయని అంబటి రాంబాబు మండిపడ్డారు.
తాజాగా రైతు సమస్యలపై 'రైతన్న' అనే సినిమాని చిత్రీకరించారు. ఈ సినిమాని నిన్న ఢిల్లీలో ఆంద్ర అసోసియేషన్ లో స్పెషల్ షో వేశారు. ఈ సినిమా చూడటానికి ఢిల్లీలో ఉన్న తెలుగు ప్రముఖులు.......
జనసేన ఆవిర్భావ సభలో వ్యక్తిగత ఆరోపణలు తప్పితే విధానపరమైన మాటలు సభలో పవన్ మాట్లాడలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి జగన్ కి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారని కన్నబాబు అన్నారు. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని ఆరోపించారు
కుప్పంతో సహా టీడీపీని ప్రజలు చెత్త బుట్టలో పడేసారు టీడీపీ సినిమాకి 2024లో శుభం కార్డు పడబోతుందని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ఏపీలో అప్పుడే ఎన్నికల హడావుడి(Chandrababu Early Elections) మొదలైంది. ముందస్తు ఎన్నికల గురించి హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో..
నెత్తి మీద కుంపటిని దించుకోవడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని చంద్రబాబు(Chandrababu On Elections) అన్నారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఈ ప్రభుత్వాన్ని..
హై కోర్ట్ తీర్పుపై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..కోర్టు తీర్పు ప్రభుత్వానికి షాక్ ఏమి కాదని అన్నారు.