Home » Ysrcp
ప్రభుత్వ సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డికి మంత్రులను తొలగించేలా నిర్ణయాధికారం ఎక్కడినుంచి వచ్చిందని జీవీఎల్ ప్రశ్నించారు.
గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో జన్మించిన మేరుగ నాగార్జున ఉన్నత విద్యను అభ్యసించారు. విశాఖ పట్టణంలోని ఆంద్రా వర్సింటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ రాజకీయ అరగ్రేటం..
పాదయాత్ర సమయంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి గారు... ఇచ్చిన మాటను మరిచిపోయారు అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ మూడేళ్లలోనే రూ.42,172 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపారని, గజ దొంగలు కూడా ఆశ్చర్యపోయేలా జగన్ రెడ్డి ప్రజలను దోచుకుంటున్నారని చంద్రబాబు అన్నారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అవసాన దశలో వెంటిలేటర్ పై ఉందని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు
విశాఖ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రతిపాదనేది సమర్పించలేదని కేంద్రం స్పష్టం చేసింది.
దేశంలో అన్ని ఉత్పత్తులపై రేట్లు పెంచిన బీజేపీ ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపుతుందని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోనున్న జగన్ సర్కార్.. పన్నుల రూపంలో ప్రజలను పీక్కుతింటుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వేదికగా అనిల్ కుమార్ టీడీపీకి ఛాలెంజ్ విసిరారు. తమకు ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా ఉందని, మీకు దమ్ముంటే అలా గెలిచి చూపించండంటూ టీడీపీ నాయకులను సవాల్ చేశారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..దశల వారిగా మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పారని.. కానీ ఇప్పుడు వైసీపీ నేతలే రాష్ట్రంలో కల్తీసారా తయారు చేస్తూ విక్రయిస్తున్నారని బోండా ఉమా ఆరోపించారు