Home » Ysrcp
న్నివర్గాల ప్రజలు బాగుండాలని వైకాపా ప్రభుత్వంలో మంచి పథకాలు అమలు చేస్తుంటే అది చూసి ఓర్వలేని వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మనకు మంచిపేరు రాకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని...
ట్విట్టర్ ద్వారా స్పందించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న పధకాలు అక్కరకు రావడం లేదంటూ మహిళలు అడిగిన తీరుపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెనాలిలో ఉద్రిక్తత నెలకొంది. వేమూరు నియోజకవర్గంలో హత్యకు గురైన రూపా శ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు తెనాలి ఆసుపత్రికి నారా లోకేష్ వస్తుండటంతో, ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వైసీపీ ప్రభుత్వం నాడు-నేడు అంటూ ప్రచారం చేసుకోవడం తప్ప.. ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ కోసం చేసిందేమీ లేదని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.
ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకం మహిళల అభివృద్దికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. స్థానిక కందుకూరి కల్యాణ మండపంలో జరిగిన సున్నా వడ్డీ మూడో విడత పంపిణీ కార్యక్రమంలో మల్లాది పాల్గొన్నారు.
ఆర్ఐ అరవింద్ పై పోలీస్ కేసు నమోదు కావడం, గుడివాడలో ఇసుక మాఫియా రెచ్చిపోవడం పై ప్రతిపక్ష టీడీపీ నేత నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు
వైసీపీ కీలక నేతలతో ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు హాజరయ్యారు.
పార్టీకి పరీక్షాకాలంలాంటి ఈ సమయంలో శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్.
కాంగ్రెస్తో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన విజయసాయిరెడ్డి
చంద్రబాబు మాట్లాడుతుండగా..గ్రామ సభకు వచ్చిన వైసిపి నాయకుడు..కాజా రాంబాబు..తనకు మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు