Home » Ysrcp
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజక వర్గ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యింది. తొలి రౌండ్ నుంచి వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి విక్రమ్ రెడ్డి 21243 ఓట్ల
ప్రతిపక్ష నేతలను వేధించొద్దు, వారిని శత్రువుల్లా చూడొద్దు అని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. విపక్షాలను కేవలం రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే చూడాలని హితవు పలికారు.(Kotamreddy Sridhar Reddy)
హిందూపురం వైసీపీలో వర్గపోరు భగ్గుమంది. నేతల మధ్య విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణలతో హిందూపురంలో ఉద్రిక్తత నెలకొంది.
చంద్రబాబు మంచితనాన్ని చేతకానితనంగా భావిస్తే సింహం వేట ఎలా ఉంటుందో వైసీపీ నేతలు చూడాల్సి ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు జగన్ తాత్కాలిక ముఖ్యమంత్రి మాత్రమే అని గుర్తు చేశారు.
గుడివాడలో గరంగరం - పురంధేశ్వరికి కొడాలి వార్నింగ్
వంశీ, వంగవీటి రాధ కౌగిలించుకుని ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. కాసేపు ఏకాంతంగా చర్చించుకున్నారు. వంశీ వంగవీటి రాధను కలవడం చర్చకు తెరలేపింది.
కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.దాడులు, గొడవలతో వైసీపీ నేతలు రోడ్డుకెక్కుతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ వల్లభనేని బాలశౌరీకి మధ్యా మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమని మండే�
గుంటూరు జిల్లా మంగళగిరిలో అన్న క్యాంటీన్ వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. క్యాంటీన్ ఏర్పాటుకు అనుమతి లేదంటూ కూల్చేసిన చోటే క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు టీడీపీ ప్రయత్నించడం..(Mangalagiri Anna Canteen)
2024 ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లకు 175 సీట్లు గెలవాల్సిందే అంటున్నారు జగన్. ఇదే మన లక్ష్యం అన్న జగన్.. దాన్ని సాధించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు.
తనపై తప్పుడు ఆరోపణలు చేసిన రవీందర్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య. ఇటీవల కృష్ణయ్యపై రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.