Home » Ysrcp
sajjala ramakrishna reddy on sharmila party: వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు షర్మిల. ఇప్పుడీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వైఎస్ షర్మిల కొత్త పార్టీపై ఏపీ ప్రభ�
gangula kamalakar on ys sharmila new party: దివంగత వైఎస్ఆర్ కూతురు, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. లోటస్ పాండ్ లో మంగళవారం(ఫిబ్రవరి 9,2021) ఆమె ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు త�
robbery in pedana ysrcp mla jogi ramesh house: వైసీపీ నేత, కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఇంట్లో దొంగలు పడ్డారు. రూ.2 లక్షలు ఎత్తుకెళ్లారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరించారు. అర్ధరాత్రి 12 గం
ys sharmila interesting flexies at lotus pond: వైఎస్ఆర్ కూతురు, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల హైదరాబాద్లోని లోటస్ పాండ్లోని తన నివాసంలో కాసేపట్లో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ వైఎస్ఆర్ అభిమానుల కోలాహలం నెలకొంది. వైఎస్ఆర్ అభిమానులు, అనుచ
ys sharmila key meeting in hyderabad: ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల రేపు(ఫిబ్రవరి 9,2021) హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా వైఎస్ఆర్ అభిమానులు, అనుచరులతో ఆమె భేటీ కానున్నారు. రేపు జరిగే ఆత్మీయ సమ్మేళనానికి అభిమాన�
nellimarla mla Appala Naidu on botsa brother: పంచాయతీ ఎన్నికల సమయంలో విజయనగరంలో వైసీపీ నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయి. నెల్లిమర్ల నియోజకవర్గంలో నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. పంచాయతీ ఎన్నికల వేళ నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, మంత్రి బొత్స సత్�
ap sec sensational orders: ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ వర్గాలు, మంత్రులతో ఎస్ఈసీ(రాష్ట్ర ఎన్నికల కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఢీ అంటే ఢీ అంటున్నారు. ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే పలు �
nara lokesh letter to cm jagan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రైవేటీకరణను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విశాఖ ఉక్కు క
mla roja fires on sec nimmagadda: ఏపీ ఎస్ఈసీ(రాష్ట్ర ఎన్నికల కమిషనర్) నిమ్మగడ్డ రమేష్కుమార్పై వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డకు చిన్న మెదడు చితికిపోయినట్టుందన్నారు. తనకు కావాల్సిన అధికారులను నియమించుకున్న తర్వాత కూడా ఏకగ్�
cm jagan to construct 500 temples: రాష్ట్రంలో 500 ఆలయాలు నిర్మించాలన్నది సీఎం జగన్ సంకల్పం అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు త్వరలోనే శ్రీకారం చుడుతున్నట్టు వెల్లడించారు. కరోనా వ్యాప్తితో ఆలయాల నిర్మాణం ఆలస్యమైందని అన్నారు. అందరికీ వెంకన్నన�