Home » Ysrcp
pilli subhash vs trimurthulu: తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో విభేదాలు పెరుగుతూ పోతున్నాయని అంటున్నారు. అధికార పార్టీ అనగానే పెత్తనం కోసం ప్రయత్నాలు చేసేవారే ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు జిల్లాలో జరుగుతున్నదీ అదే. ఒకరంటే ఒకరి పడదని పార్టీ కార్యకర్తలు చెవులు కొరు
dubbaka result andhra pradesh: తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు రాజకీయ వర్గాలను షాక్కు గురి చేసిందంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు మొత్తం దుబ్బాక ఉప ఎన్నికను చాలా ఆసక్తిగా గమనించాయి. అక్కడ వచ్చిన ఫలితాలను కూడా ఎవరి స్థాయిలో �
mla kondeti chittibabu pathetic condition: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల తీరు చర్చనీయాంశంగా మారింది. తొలిసారి ఎమ్మెల్యే అయిన తనను మంత్రి పినిపె విశ్వరూప్ తొక్కేస్తున్నారని కొండేటి చిట్టిబాబు చాలా ఫీలైపోతున్నారట. నేతల మధ్య వివ�
visakha politics: గ్రేటర్ విశాఖ.. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. 2007లో తొలిసారిగా జీవీఎంసీ ఎన్నికలు జరిగాయి. 2012లో పాలకమండలి గడువు ముగిసిన నాటి నుంచి ఇంత వరకూ ఎన్నికలు జరగలేదు. ఈ డిసెంబర్ లేదా వచ్చే(2021) ఏడాది మార్చిలో స్థానిక సంస్థ�
ap government dubbaka:తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవడంతో ఏపీలో కొత్త అంచనాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటి వరకూ ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఫైట్ ఉంది.
roja pawan kalyan: తిరుపతిలో జనసేన ఉనికి లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. పార్టీ పెట్టిన నాయకులెవరైనా పార్టీ సిద్ధాంతాల కోసం పని చేస్తారు, ఎన్నికల్లో పోటీ చేస్తారు.. కానీ జనసేన మాత్రం ఇతర పార్టీల సిద్ధాంతాల కోసం పని చేస్తోందని, అసలు ఎన్నికల్లో పోటీ �
pawan kalyan tirupati byelection: తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో పోటీ చేయాలన్న జనసేన ఆశలు నెరవేరే సూచనలు కనిపించడం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లానే…. తిరుపతి ఉప ఎన్నికలోనూ పోటీపై జనసేన వెనక్కి తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతిలో జనసేన కేడర్ బలంగా ఉందని, తమ పార్ట
posani krishna murali ghmc elections: జీహెచ్ఎంసీ ఎన్నికలపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన, సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపిస్తే అభివృద్ది కొనసాగుతుందని పోసాని అన్నారు. ఎన్టీఆర్ తర్వ
vijayasai reddy: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తారని అన్నారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రధాన అడ్డండి చంద్రబాబే అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. పోలవరాని�
tirupati byelection ysrcp candidate doctor guru murthy: తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు తమ అభ్యర్థిని ప్రకటించారు. పనబాక లక్ష్మి పేరుని చంద్రబాబు అనౌన్స్ చేశారు. ఇప్పుడు వైసీపీ కూడా అభ్యర్థిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎ�