Home » Ysrcp
janasena nadendla manohar: జనసేన పార్టీ అంటే అధినేత పవన్ కల్యాణ్తో పాటు.. ఆయన వెన్నంటి ఉండే నాదెండ్ల మనోహర్ గుర్తొస్తారు. అలాంటి మనోహర్ ఇప్పుడేమయ్యారనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. పార్టీని, అధినేతని వెనకుండి నడిపించిన ఆయన కొంతకాలంగా మౌనంగా ఉండిపోవడ
cm jagan tirupati loksabha by election: తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై సీఎం జగన్ కీలక భేటీ నిర్వహిస్తున్నారు. పార్టీకి చెందిన కీలక నేతలు, సీనియర్ మంత్రులతో జగన్ సమావేశం అయ్యారు. తొలుత దుర్గాప్రసాద్ కుటుంబసభ్యులకు టికెట్ ఇవ్వాలని జగన్ భావించారు. అయితే దుర్గాప్రసాద్ కు�
jc diwakar reddy: ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ ఇంటికి వెళ్లేంతవరకూ ఏపీలో ఎన్నికలు జరగవన్నారు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి. ప్రభుత్వం అభ్యంతరాలు, కోర్టు కేసులతో ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవన్నారు. ఏపీలో ఓటింగ్ జరగదని త
mp margani bharat: ఏపీలో స్థానిక ఎన్నికల మంటలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని ఎన్నికల కమిషన్ అంటుంటే, ప్రభుత్వం మాత్రం నో అంటోంది. కరోనా తగ్గిందని ఈసీ అంటుంటే, కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన�
ap sec nimmagadda: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టుకి వెళ్లాలని ఆయన నిర్ణయించారు. ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆయన అంటున్నారు. హైకోర్ట
sec nimmagadda ramesh: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారాయన. బుధవారం(నవంబర్ 18,2020) సుమారు 40 నిమిషాలు గవర్నర్ తో భేటీ అయ్యారు నిమ్మగడ్డ రమేష్. ఏపీలో
pawan kalyan capital amaravati: అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీతో జనసేనాని పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అమరావతి ఉద్యమం చేస్తున్న వారిపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు పవన్ కళ్యాణ్. మంచి బట్టలు, బంగారం పెట్టుకుని ఉద్యమం చేయకూడదా అని పవన్ ప్రశ్నించా�
sec nimmagadda meets governor: ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ దూకుడు పెంచింది. గవర్నర్ బిశ్వభూషణ్ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కలిశారు. బుధవారం(నవంబర్ 18,2020) ఉదయం గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు గవర్నర్ తో భేటీ అయ్యారు. స్థ�
pawan kalyan: పార్టీలు మారినప్పుడల్లా రాజధానులు మారకూడదని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధాని విషయంలో 2014 నిర్ణయానికే జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. రాజధానిగా అమరావతే ఉండాలని జనసేన మొదటి నుంచి డిమాండ్ చేస్తోందని పవన్ గుర్తు చేశారు. అధికార�
tdp sc classification: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదంటారు.. కానీ, ఒక్కోసారి ఆలస్యంగానైనా ఆకులు పట్టుకుంటే కొంచెం ఉపశమనం లభించే చాన్స్ ఉండొచ్చన్నది టీడీపీ ఉద్దేశంగా కనిపిస్తోంది. పోగొట్టుకొన్న చోటే వెతుక్కొని ఎలాగైనా నిలదొక్కుకోవాలని ఆ పార్టీ