Ysrcp

    నేను రిటైర్ అవుతున్నా, పంచాయతీ ఎన్నికల వేళ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆసక్తికర వ్యాఖ్యలు

    February 4, 2021 / 11:51 AM IST

    nimmagadda ramesh kumar retirement: ఏపీ పంచాయతీ ఎన్నికల వేళ ఏపీ ఎస్ఈసీ(స్టేట్ ఎలక్షన్ కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మార్చి 31న నేను రిటైర్ అవుతున్నా అని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడటమే అధికార

    సీఎం జగన్ ఇంటికెళ్లే మార్గాలన్నీ మూసివేత

    February 2, 2021 / 03:09 PM IST

    all ways closed to cm jagan house: ఏపీ సీఎం జగన్ ఇంటికి వెళ్లే మార్గాలన్నీ పోలీసులు మూసివేశారు. అమరావతిలో సీఎం జగన్ నివాసానికి వెళ్లే రోడ్లను భారీ గేట్లతో పోలీసులు క్లోజ్ చేశారు. టీడీపీ నేతలు వస్తారనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యలు �

    ఇంకా ఎంతమందిని చంపుతారు? పట్టాభిపై దాడిని ఖండించిన చంద్రబాబు

    February 2, 2021 / 02:17 PM IST

    chandrababu condemn attack on tdp leader pattabhi: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి ఘటనపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్రంగా స్పందించారు. చంపాలనే పట్టాభిపై దాడి చేశారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి, ఓ మంత్రి, ఇంకొంత మంది రౌడీలు రెచ్చిపోతున్నారని, వైసీపీ నే�

    నేనే హోంమంత్రిని, మిమ్మల్ని వదలను.. పోలీసులకు అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్

    February 2, 2021 / 01:31 PM IST

    atchannaidu strong warning for police: ”రేపు అధికారంలోకి వచ్చేది మేమే. చంద్రబాబుని అడిగి నేనే హోంమంత్రి పదవి తీసుకుంటా. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులు ఎక్కడున్నా విడిచిపెట్టను..” ఇదీ ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు.. పోలీసులకు ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్. వైసీపీ బ

    జగన్ ఏపీని బీహార్‌లా మార్చేశారు

    January 30, 2021 / 10:27 AM IST

    nara lokesh on ap cm jagan: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ ఏపీని బీహార్ లా మార్చేశారని మండిపడ్డారు. నాడు-నేడులో భాగంగా నాడు పచ్చని సీమగా ఉన్న ప్రాంతాన్ని నేడు ఫ్యాక్షన్‌ సీమ‌ చేశారని అన్నారు. జగన్ �

    నిమ్మగడ్డ చంద్రబాబుకి ఏజెంట్‌గా పని చేస్తున్నారు

    January 29, 2021 / 03:55 PM IST

    sajjala ramakrishna reddy on nimmgadda ramesh kumar: ఏపీలో పంచాయతీ ఎన్నికలు చిచ్చు రాజేశాయి. రాజకీయాల్లో హీట్ పెంచాయి. ఏపీ ఎస్ఈసీ, ప్రభుత్వ పెద్దల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. వైసీపీ ఎంపీలు, నేతలు, ప్రతినిధులు ఎస్ఈసీ నిమ్�

    చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలేమో, ఎస్ఈసీ పదవికి నిమ్మగడ్డ అనర్హుడు

    January 29, 2021 / 03:26 PM IST

    vijayasai reddy on chandrababu, nimmagadda: టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. వారిద్దరిపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు అన్నట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నిక

    వినూత్నంగా వినుకొండ ఎమ్మెల్యే.. శభాష్ అంటోన్న ప్రజానీకం

    January 2, 2021 / 06:53 AM IST

    Vinukonda MLA: పండుగలకు ముఖ్యంగా న్యూఇయర్ లాంటి వేడుకలకు పెద్ద వాళ్లకు కానుకలు ఇచ్చి విషెస్ చెబుతుంటాం. కానీ, ఏకంగా ఎమ్మెల్యేనే గ్రీటింగ్ కార్డుతో సహా విష్ చేయడం ఎప్పుడైన విన్నారా.. వినుకొండ ఎమ్మెల్యే చేసిన కొత్త ప్రయత్నమే ఈ గ్రీటింగ్ కార్డ్ న్యూ ఇయ�

    కరోనాతో వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి

    January 1, 2021 / 11:07 AM IST

    YCP MLC Challa Ramakrishna Reddy passed away, due to corona : కరోనా వ్యాధి బారిన పడి మరో ప్రజాప్రతినిధి కన్నుమూశారు, కోరనా వైరస్ సోకి వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి శుక్రవారం ఉదయం మృతి చెందారు. గతనెల 13వ తేదీన ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. చికిత్స నిమిత్తం ఆయన హ�

    విశాఖలో హాట్ సండే : గుళ్లో అమర్నాథ్, ఇంట్లోనే వెలగపూడి

    December 27, 2020 / 01:36 PM IST

    YCP MLA Amarnath in Saibaba temple : విశాఖ (Vishaka) లో ఆదివారం కాస్తా హాట్‌ సండే అయ్యింది. రాజకీయ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీకి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు (Velagapudi) ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని అధికా�

10TV Telugu News