Home » Ysrcp
karanam balaram vs amanchi krishna mohan: చీరాలలో ఒకే ఒరలో రెండు కత్తుల మధ్య పోరు జరుగుతోంది. కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ మధ్య ఆధిపత్య పోరు.. ఇప్పుడు రచ్చకెక్కింది. ఇద్దరు బలమైన నేతల మధ్య ఆధిపత్య పోరు, విబేధాలు.. వైసీపీకి బలమా? బలహీనతా? చీరాల రోడ్లపై మినీ యుద్ధం, భీకర ఘర్�
rama subba reddy: కడప జిల్లా రాజకీయాల్లో జమ్మలమడుగు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో గుర్తింపు పొందిన పొన్నపురెడ్డి కుటుంబం మొన్నటి ఎన్నికల తర్వాత వైసీపీలోకి చేరింది. రామసుబ్బారెడ్డి టీడీపీని వీడి
nandamuri balakrishna: తన తండ్రి ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా ఏనాడు రాజకీయ వాసనలు వంటబట్టించుకోకుండా జాగ్రత్తపడ్డ బాలకృష్ణ.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో కాస్త చురుగ్గానే వ్యవహరిస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ సైతం సినీ నటుడిగా తన వారసుడు బ�
Election commission : ఏపీలో రాజకీయ పార్టీలతో సమావేశం, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి SEC ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఎలక్షన్ కమిషన్ 19 పార్టీలకు ఆహ్వానం పంపిందని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. 11 పార్టీలు ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషనర్ను క�
pothula sunitha resign : టీడీపీ నేత, ఎమ్మెల్సీ పోతుల సునీత కీలక నిర్ణయం తీసుకున్నారు. పోతుల సునీత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మండలి చైర్మన్ కు రాజీనామా లేఖను పంపారు. గత 15 నెలలుగా రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజల ప్రయోజనాలకు వ్యతిర�
visakha political leaders: విశాఖ జిల్లాలో వారసత్వ రాజకీయాలు కొత్త కాదు. గత 30 సంవత్సరాలుగా వారసత్వ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలో సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ వారసత్వాన్ని ఆయన కుమారుడు ద్రోణంరాజు శ్రీనివాస్ రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్�
jamili elections: దేశంలో వన్ నేషన్-వన్ ఎలక్షన్ అనేది బీజేపీ స్లోగన్. 2016లో ప్రధాని మోదీ తొలిసారి ఈ ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు. 2019 ఎన్నికలకు ముందు దేశంలో జమిలి ఎన్నికల గురించి పెద్ద చర్చే జరిగింది. సాంకేతికంగా ఉన్న ఇబ్బందులు, ఇతర రాష్ట్రాల్లో రా
undi: ఆ నియోజకవర్గంలో వర్గపోరు పీక్కు చేరింది. అక్కడ.. అధికార పార్టీకి ఎమ్మెల్యే లేకపోవడంతో.. అధికార దర్పాన్ని ప్రదర్శించేందుకు నాయకులు పోటీ పడుతున్నారు. అధికారులు, ప్రజలు, ఈ నాయకులకు ప్రాధాన్యత ఇస్తుండటంతో.. తాము చెప్పిందే జరగాలనే ధోరణితో.. లీడ
mla Annamreddy Adeep Raj: ఆ గ్రామానికి వెళ్లనని స్థానిక ఎమ్మెల్యే అంటున్నారు. విశాఖ జిల్లా పరవాడ మండలంలో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీ దేశంలోనే అతి పెద్ద ఫార్మా సిటీగా గుర్తింపు పొందింది. పెందుర్తి నియోజకవర్గ పరిధిలోకి ఈ ఫార్మా సిటీ వస్తుంది. దీనికి ఆ�
minister kanna babu: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో ముఖ్యమైన వారిలో కురసాల కన్నబాబు ఒకరు. అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ అయనకు ప్రత్యేక స్థానం ఉంది. జర్నలిస్టుగా సామాజిక, రాజకీయ అంశాలపై ఉన్న పట్టుతో పాటు బలమైన సామాజికవర్గం నుంచి �