Home » Ysrcp
gannavaram: గన్నవరం వైసీపీలో విబేధాలపై దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి జగన్. జగనన్న విద్యాకానుక ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఇద్దరు నేతలకు కలసి పని చేసుకోవాలని సూచించారు. పునాదిపాడులో విద్యాదీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత పార్టీ నేతలతో �
tirupati loksabha bypolls: తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో ఇక్కడ ఉప పోరు ఖాయమైంది. సిట్టింగ్ స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధి మరణిస్తే పోటీ లేకుండా ఏకగ్రీవం చేయాలన్న ఫార్ములా తిరుపతి విషయంలో వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదని అంటున్నారు. వైసీపీ కూ
pawan kalyan: ఏపీ రాష్ట్ర రాజకీయాలు మారబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో వైసీపీ చేరబోతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. కొన్ని రోజులుగా ఎన్డీఏలో వైసీపీ చేరిక అంశంపై విస్తృతంగా చర్చ సాగుతోందట. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర�
ysrcp: ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేల జంపింగ్ కొనసాగుతోంది. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటించిన దానికి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజీనామాలు చేసిన తర్వాత పార్టీలో చేర్చుకుంటామని చెప్పినా.. అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. టీడీపీ నుంచి ఒక�
cm jagan key decision: ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి హస్తిన టూర్ ముగిసింది. ప్రధాని మోడీతో భేటీ పూర్తయిన తర్వాత అమరావతికి తిరుగుపయనమయ్యారు. ఇవాళ(అక్టోబర్ 6,2020) పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారని ప్రచారం జరిగినా.. ఆయన ఎవరినీ కలువకుండానే ఏపీకి బయలుదేరారు. జగన
nellore pedda reddy: నెల్లూరు పెద్దారెడ్డి.. ఈ పేరు నెల్లూరులోనే కాదు.. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ చెరగని ముద్ర వేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశ రాజకీయాల్లోనూ అనేక మంది రెడ్లు ఉండగా ఈ పేరు నెల్లూరుకే పరిమితమైంది. రాజకీయ ఉద్దండులను అందించిన నె
ap politics: ఏపీలో రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. పార్టీల మధ్య మూడు ముక్కలాట మొదలైంది. రెండు ప్రాంతీయ పార్టీల మధ్య ఓ జాతీయ పార్టీ పావులా మారుతోందనే టాక్ నడుస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ, టీడీపీలు ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నాలు సాగ�
Dronam Raju Srinivas : VMRDA చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ (59) కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ద్రోణంరాజు మృతిచెందారు. ఇటీవలే ఆయనకు కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరారు. కరోనా నుంచి ఆయన కోలుకున్నాక కూడా ఆయన్ను ఇతర ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. �
tdp leader ayyanna patrudu challenges minister dharmana krishna das: ఏపీలో మూడు రాజధానుల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఇప్పుడు సవాళ్ల పర్వం మొదలైంది. వైసీపీ, టీడీపీ నేతలు చాలెంజ్లు విసురుకుంటున్నారు. ఉప ఎన్నికలకు వెళ్దామంటున్నారు. మూడు రాజధానుల ఏర�
tadikonda mla sridevi: గుంటూరు జిల్లాలో కీలమైన ఎస్సీ నియోజకవర్గం తాడికొండ. రాజధాని అమరావతి పరిధిలో ఉండే ఈ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. హైదరాబాద్లో వైద్య వృత్తిలో కొనసాగుతూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇ�