Home » Ysrcp
తిరుమల డిక్లరేషన్ అంశంలో తాను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తనను కేబినెట్ నుంచి తొలగించాలని, అలాగే సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చి సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకోవాలని ఏపీ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీపై మంత్రి కొడాలి నా�
విశాఖ జిల్లా టీడీపీలో కలకలం రేగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ వైసీపీకి దగ్గరయ్యారు. గన్నవరం, చీరాల ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం తరహాలోనే పార్టీలో చేరకుండా మద్దతు ప్రకటిస్తున్నారు. గత కొంత కాలంగా సైలెంట్�
తాను దేవుళ్లను, హిందువులను అవమానించేలా మాట్లాడలేదని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. తిరుమలలో డిక్లరేషన్ ను తొలగించాలని నా అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానని స్పష్టం చేశారు. తిరుమల డిక్లరేషన్ పై తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని విపక్షాలపై �
ఏపీ రాజధాని అమరావతి పరిధిలో ఉన్న తాడికొండ నియోజకవర్గం ఇప్పుడు సంచలనంగా మారింది. అక్కడ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి చుట్టూ వివాదాలు రాజుకుంటున్నాయి. టీడీపీ గెలుస్తుందనుకున్న ఈ నియోజకవర్గంలో హైదరా
సినీ నటుడు అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. రాజకీయాలకు కూడా కాస్త దగ్గరగానే ఉంటారు. 2019 ఎన్నికల ముందు అనూహ్యంగా వైసీపీలో చేరారు అలీ. ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నా సీట్ల సర్దుబాటులో అ�
Vallabhaneni Vamsi : టీడీపీ నుంచి మరింత మంది వస్తారని, గన్నవరం ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నేను రెడీ అంటూ…ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విధానాలకు నచ్చక ఎవరూ ఉండరన్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తున్న నేతల వెన
controversial farm Bills : వివాదాస్పదమవుతున్న వ్యవసాయ బిల్లులను 2020, సెప్టెంబర్ 20వ తేదీ ఆదివారం పెద్దల సభ ముందుకు తేనుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే లోక్సభ ఆమోదం పొందిన మూడు వ్యవసాయ బిల్లులను కొద్దిగంటల్లో రాజ్యసభలో ప్రవేశపెట్టబోతోంది. ఈ సభలోనూ బిల్లులకు �
ఏపీ కార్మికశాఖా మంత్రి గుమ్మనూరు జయరాంపై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఈఎస్ఐ స్కామ్లో నిందితుల నుంచి మంత్రి కుమారుడు ఈశ్వర్కు బెంజ్ కార్ గిఫ్ట్గా ఇచ్చారంటూ ఆరోపించారాయన. ఈఎస్ఐ స్కామ్లో
గతమెంతో ఘనం.. వర్తమానం మాత్రం ప్రశ్నార్థకం అనేలా తయారైంది విశాఖ జిల్లా టీడీపీ పరిస్థితి. పార్టీని నమ్ముకున్న వాళ్లకు కాకుండా అప్పటికప్పుడు పార్టీలు మారిన వారికి పార్టీ అధిష్టానం టికెట్లు ఇవ్వడం ప్రారంభించినప్పటి నుంచి పతనం ప్రారంభమైందంట
అనంతపురం జిల్లా రాజకీయాల్లో పరిటాల కుటుంబానిది ప్రత్యేక స్థానం. అధికారంలోఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. కేడర్కు అండగా నిలబడేది ఆ కుటుంబం. రాష్ట్రమంతటా పరిటాల రవీంద్రకు అనుచరులు, అభిమానులు ఉండేవారు. ఆయన హత్య తర్వాత కూడా ఆ కుటుంబం నుంచి రవీంద్�