Home » Ysrcp
విజయవాడలో రేపు(సెప్టెంబర్ 18,2020) జరగాల్సిన కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ప్లైఓవర్ ప్రారంభ వేడుకలకు హాజరుకావాల్సిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ రావడంతో… ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు విజయవాడ �
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూశారు. చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దుర్గా ప్రసాద్ తుదిశ్వాస విడిచారు. 1985లో ఎమ్మెల్యేగా ఎన్నికైన బల్లి దుర్గా ప్రసాద్.. 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యారు. 1994లో చంద్రబాబు కేబినెట్ లో దుర్గా ప్
పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో కన్వీనర్లను నియమించే ఆలోచనలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఉందంటున్నారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జిల్లా పార్టీ కన్వీనర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ఆ పార్టీ… ఆ తర్వాత కాలంలో ప్రశాంత్ కిశోర్ టీం �
సీకే జయచంద్రారెడ్డి అలియాస్ సీకే బాబు…. అభిమానులు పెట్టుకున్న ముద్దు పేరు చిత్తూరు టైగర్. జిల్లాలో ఒకప్పుడు ఆయన పెను సంచలనం. చిత్తూరు పట్టణం ఆయన అడ్డా. ఈ మాస్ మహరాజ్కు జిల్లా అంతటా అభిమానులు ఉండేవారు. నాలుగుసార్లు చిత్తూరు ఎమ్మెల్యేగా గె�
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ పదవి కోసం మూడు ప్రధాన పార్టీలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని రెండు అధికార పార్టీలైన టీఆర్ఎస్, వైసీపీ అభ్యర్థుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఒడిశాలోని మరో అధికారపా
సార్వత్రిక ఎన్నికలకు మూడున్నరేళ్ల సమయం ఉన్నా కృష్ణా జిల్లా రాజకీయ నాయకులకు ఆత్రం ఆగడం లేదు. జిల్లాలోని అధికార, ప్రతిపక్షంలోని కీలక నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఏదో మామూలు విమర్శలు చేసుకున్నా బాగానే ఉంటుందేమో కానీ… అంతకు
అంతర్వేది రథం దగ్ధం ఘటనలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. దేవుళ్లను, ఆలయాలను కూడా రాజకీయాలకు వాడుతున్నారని మండిపడ్డారు. మతాలు, దేవుళ్లను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పర�
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ స్పీడ్ పెంచారు. లాక్డౌన్ నేపథ్యంలో సుదీర్ఘ కాలం హైదరాబాద్లోని నివాసానికే పరిమితమైన ఆయన.. అమరావతిలో అడుగు పెట్టడమే తరువాయి ఒక బాంబు పేల్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలు కోసం భూసేకరణ పేరు�
అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం ఘటన ఏపీలో రాజకీయంగా దుమారం రేపింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా ఈ ఘటనపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చ�
సుదీర్ఘ పాదయాత్ర ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలన్నీ వరసగా అమలు చేస్తున్న సీఎం జగన్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. స్వయం సహాయక సంఘాలకు ఉన్న బ్యాంకుల రుణాలను నేరుగా వారికే చెల్లిస్తూ, వైయస్సార్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టారు. శుక్రవ�