Home » Ysrcp
ఒకప్పుడు ఏపీలో చక్రం తిప్పిన టీడీపీ నేతలంతా ఇప్పుడు అవినీతి ఆరోపణల కేసులు ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు ఎదుర్కొంటున్న వారిపై వైసీపీ అధికారంలోకి రాగానే అవినీతి కేసులు నమోదు చేసింది. ముఖ్యంగా మైని�
తప్పు ఎవరు చేసినా తప్పే అని ఏపీ సీఎం జగన్ అన్నారు. పోలీసులు తప్పు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. దళితుల మీద దాడులు సహా.. ఇతరత్రా ఘటనలు జరిగినప్పుడు గతంలో పట్టించుకునేవారు కాదని జగన్ అన్నారు. కానీ, గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి చ�
ఏపీ సీఎం జగన్ కొవిడ్ పరీక్షలు, ఫలితాలకు సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇకపై 24 గంటల్లోగా కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు వచ్చేలా చూడాలని అధికారులతో చెప్పారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి రికార్డు నె
విజయవాడలోని హోటల్ స్వర్ణ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన కరోనా కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత ప్రముఖ డాక్టర్, రమేష్ హాస్పిటల్స్ గ్రూప్ అధినేత డాక్టర్ రమేష్ బాబు పరారీ అయ్యారు. స్వర్ణ ప్య�
సీఎం జగన్ ఆదేశిస్తే…తాను గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని, 15 రోజుల్లో పార్టీ కేడర్ కు చల్లని కబరు చెబుతానని స్థానిక వైసీపీ నేత దట్టు రామచంద్రారావు ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది. ఆ చల్లని కబురు ఏంటీ ? దుట్టాకు పదవి ఇ�
జిల్లా వ్యాప్తంగానే కాదు… రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా జమ్మలమడుగు నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. దశాబ్దాలుగా రాజకీయం నడిపించిన రామసుబ్బారెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఇబ్బందులు తప్పడం లేదు. టీడీపీలో ఉన్నా.. అధికార వైసీపీలో చేరినా ఇంటిపోరు మ�
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి… చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి… ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు గురుశిష్యులే. చెవిరెడ్డి రాజకీయ ఎదుగుదలకు మూలకారణం భూమన. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు చెవిరెడ్డిని పరిచయం చేసి, వారి మధ్య �
గత ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీతో గెలిచిన తర్వాత పార్టీని పెద్దగా పట్టించుకోని అధిష్టానం.. ఇప్పుడు పార్టీపై దృష్టి సారించేందుకు ప్లాన్ చేసుకుంటోంది. గడచిన ఏడాదిన్నరగా పార్టీకి సంబంధించిన ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. సీఎం జగన్ సహ�
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గత ఎన్నిక హోరాహోరిగా సాగింది. బీజేపీ నుంచి అప్పటి శాసన సభా పక్షా నేత సిట్టింగ్ ఎమ్మేల్యే విష్ణుకుమార్ రాజు పోటీ చేయగా టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు లాంటి ఉద్దండులు ఉండడంతో ఎన్నికల్లో వైవిధ్యం సంతరించుకుంది. వైస
2019 ఎన్నికల్లో వైసీపీ సాధించిన ఘన విజయం వెనుక అధినేత జగన్ కష్టంతో పాటు.. పార్టీలో క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తల కష్టం కూడా ఎక్కువగానే ఉంది. దాని వల్లే బంపర్ మెజారిటీతో పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే పార్టీ అధికారంలోకి రాగానే త�