Home » Ysrcp
వైసీపీ కీలక నేత, పార్లమెంటరీ పార్టీ లీడర్ విజయసాయి రెడ్డి ట్విటర్లో మంచి యాక్టివ్గా ఉంటారు. ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఉంటారు. బాణాల్లా తగిలే మాటలతో వ్యంగ్యాన్ని జోడిస్తూ చిన్న చిన్న పదాలతోనే ప్రత్యర్థులక
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు నిత్యం సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. సాధ్యం కాని విషయాలను కూడా తనకు తోచిన విధంగా చెబుతున్నారు. తాజాగా ఏపీలోని జగన్ సర్కార్ కుప్పకూలుతుందని వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయ్యింది. ఏ విధంగా చూసినా �
ఎవరి ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు వైసీపీపై ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారని అంబటి విమర్శిం�
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ని మొదట 2014 నుంచి 19 వరకు టీడీపీ పరిపాలించింది. ఈ ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం పై అనేక ఆరోపణలు వచ్చాయి. మొదటి సంవత్సరం హైదరాబాదులో ఉండి పాలన సాగించినా తర్వాత అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ సచివాలయం అసెంబ్లీ నిర్మ�
రాజధాని తరలింపు నిర్ణయం గుంటూరు జిల్లాలోని అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. జిల్లా ఓటర్లు గత ఎన్నికల్లో అత్యధిక నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్ధులను గెలిపించారు. జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాలకు గాను 14 చోట్ల, రెండు ప
జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టిస్తూనే ఉంటారు. జనసేన పార్టీ తరఫున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించిన ఆయన.. ఆ తర్వాత జనసేనతో కాకుండా వైసీపీ వైపే మొగ్గు చూపిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన మరోసా�
విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ వీడడం దాదాపు ఖాయమైనట్టే. కాకపోతే వైసీపీలోకి వెళ్లాలని భావిస్తున్న ఆయనకు వ్యతిరేక వర్గం నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఇంతకుముందు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్
అనంతపురం జిల్లాలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో జేసీ బ్రదర్స్ తీరు తెలియని వారుండరు. వారి మాటల నైజం.. నోటి దురుసుతనం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో అన్నదమ్ములిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు. కాకపోతే ఈ మధ్య అన్న జేసీ దివాకర్రెడ్డి కాస్త స్పీ
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరతారనే ప్రచారంపై భీమిలి వైసీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. అధికారం ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారని ఆరోపిస్తున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు కేసులు పెట్టించారని, అలాంటి వ్యక్తిని ఇప్పుడు పార్టీలోకి తీస
వైసీపీకి న్యాయ వ్యవస్థ మీద గౌరవముంది. అలాంటి అవసరం తప్పక ఉంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం.పూర్తిగా రాజ్యాంగ వ్యవస్థకు లోబడే చేస్తున్నామని మంత్రి అవంతి అన్నారు. శనివారం మీడియా ముందు మాట్లాడిన ఆయన.. చంద్రబాబు తీరుపై మంత్రి అవంతి సీ