Ysrcp

    మండలిలో సత్తా చూపించిన ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేగా చాన్స్ ఇస్తారంట!

    August 7, 2020 / 07:20 PM IST

    కేవలం 23 మంది శాసనసభ్యులతో ఏపీ అసెంబ్లీలో అధికార పక్షంపై పోరాటం చేయలేక రకరకాలుగా ఇబ్బందులు పడుతోంది ప్రతిపక్ష టీడీపీ. ఉన్న 23 మందిలో ముగ్గురు పార్టీకి దూరం అయ్యారు. అదే సందర్భంలో శాసన మండలిలో మాత్రం అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు టీడ�

    రాఖీతో రోజా మార్క్ సెంటిమెంట్ పండిందా? అసలు ఫైర్ బ్రాండ్ వ్యూహం ఏంటి?

    August 7, 2020 / 11:52 AM IST

    వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏమి చేసినా సంచలనమే. ఓ సాధారణ యువతి నుంచి టాప్ హీరోయిన్ గా ఎదిగే క్రమంలో సినీ రంగంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఆమె కష్టాలు తీరలేదు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడి�

    వైసీపీని వెంటాడుతున్న అమరావతి ఓట్ల కోసం చేసిన భీషణ ప్రతిజ్ఝలు

    August 6, 2020 / 08:39 PM IST

    మూడు రాజధానుల ఏర్పాటుకు సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం చట్టంగా మారింది. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానంలో ఉన్నప్పటికీ ముందుకు వెళ్లేందుకే ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు అమరావతిని తరలించబోమంటూ జగన్‌ సహా వైసీపీ న�

    ఆ ఎంపీ తీరుతో రగిలిపోతున్న ఎమ్మెల్యే శ్రీదేవి, అసలు వైరం ఎక్కడ మొదలైంది

    August 5, 2020 / 01:59 PM IST

    ఉండవల్లి శ్రీదేవి.. వైద్య వృత్తిలో ఉన్న ఆమె 2019 ఎన్నికల్లో తాడికొండ ఎస్సీ అసెంబ్లీ స్ధానం నుంచి వైసీపీ తరఫున బరిలోకి దిగి గెలుపొందారు. రాజధాని ప్రాంత పరిధిలోని నియోజకవర్గం కావడంతో శ్రీదేవి తన హవా సాగించాలనుకున్నారు. అక్కడే అసలు సమస్య మొదలైంద

    దమ్ముంటే రాజీనామా చేయండి, మళ్లీ ఎన్నికలు పెట్టండి.. ఏపీలో 3 రాజధానుల రగడ

    August 5, 2020 / 12:46 PM IST

    మూడు రాజధానుల అంశంపై ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్‌ వార్‌ నడుస్తోంది. అసెంబ్లీ రద్దు అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు 175 నియోజకవర్గాల పార్టీ ఇంచార్జీలతో ఆన్‌లైన్‌లో భేటీ అయ్యారు. అసెంబ్లీ రద్దు అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నే

    వైసీపీలో బొత్సకు ప్రాధాన్యం తగ్గుతోందా? జగన్ తెలిసే చేస్తున్నారా?

    August 4, 2020 / 12:42 PM IST

    ఉత్తరాంధ్రలో మకుటం లేని మహారాజుగా పేరొందిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. ఎంపీగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ఘనత ఆయన సొంతం. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో మున్సిపల్ శాఖ బాధ్యతలు సైతం ఆయనే నిర్వర్తిస్తున్నారు. తాను పదవులు సంపాదించుకో�

    టార్గెట్ కుప్పం, చంద్రబాబు మరో నియోజకవర్గానికి తరలిపోయేలా జగన్ మాస్టర్ ప్లాన్

    August 4, 2020 / 12:01 PM IST

    కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నది అధికార వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. 151 సీట్లతో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుని, టీడీపీని చావు దెబ్బ తీసిన వైసీపీ… ఇప్పుడు కొత్త వ్యూహంతో ముందుకెళుతోందట. టార్గెట్ కుప్పం పేరిట ఓ యాక్షన్ ప్లాన్ అమ�

    విశాఖలో ఏక్ నిరంజన్‌.. వాసుపల్లి

    August 1, 2020 / 08:37 PM IST

    వాసుపల్లి గణేశ్‌కుమార్ తెలుగుదేశం పార్టీకి విశాఖ జిల్లాలో పెద్ద దిక్కుగా మారారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న కార్యక్రమాలే పార్టీకి నగరంలో ఊపిరి పోస్తున్నాయి. గతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పని చేసి అనంతరం తెలుగుదేశం పార్టీలో చెరిన ఆయన.. 2014లో తొ�

    ఏపీలో రాజకీయ దుమారం లేపిన 3 రాజధానుల బిల్లు

    August 1, 2020 / 04:59 PM IST

    మూడు రాజధానుల బిల్లును గవర్నర్‌ ఆమోదించడంపై ఏపీలో రాజకీయ దుమారం చెలరేగింది. గవర్నన్‌ నిర్ణయాన్ని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రజల ఆకాంక్షలను కాలరాశారని మండిపడ్డాయి. బీజేపీ మాత్రం మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగత

    ఏపీ ఎన్నికల కమిషనర్ వ్యవహారం, వెనకడుగు వేయడం వెనుక జగన్ వ్యూహం ఇదే

    August 1, 2020 / 02:14 PM IST

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వ్యవహారంలో సీఎం జగన్‌ వ్యూహాత్మకంగానే వెనుకడుగు వేశారంటున్నారు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేందుకు ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధపడే జగన్‌.. ఈ విషయంలో మాత్రం కాస్త మెత�

10TV Telugu News