Home » Ysrcp
ఏపీలో వైసీపీ అధికారం చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా రెడ్డి సామాజికవర్గానికి న్యాయం జరగలేదని ఆ పార్టీలోని రెడ్డి సామాజికవర్గ నేతలు గగ్గోలు పెడుతున్నారట. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకుని వెళ్లాలని, అదే సామాజికవర్గానికి చెందిన కొందర
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ కొత్త అధ్యక్షుడిని నియమించింది. కన్నా లక్ష్మీనారాయణ తొలగించి సీనియర్ నేత సోము వీర్రాజుని అధ్యక్షుడిగా నియమించింది. ఈ నేపధ్యంలో మిత్రపక్షం జనసేనతో బీజేపీ భవిష్యత
ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులతో తలపడిన చరిత్ర ఆయనది. గెలుపు తలుపు తట్టకపోయినా ఆయన అధైర్యపడలేదు. నమ్ముకున్న పార్టీ కోసం శ్రమించాడు. ఇంతలో ఏమైందో ఏమో గానీ.. ఉన్నపళంగా సైకిల్ దిగేశాడు. ఫ్యాన్ కింద సేద తీరుతాడని అందరూ అనుకున్నారు. అదీ జరగలేదు. పుల
యువత పునాదులుగా నిర్మితమైన పార్టీ అది. ఈనాడు ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్లంతా ఒకప్పుడు యూత్ లీడర్లుగా ఉన్నవాళ్లే. అలా వాళ్లందర్నీ తీర్చిదిద్దిన ఫ్యాక్టరీగా మారింది ఆ పార్టీ. ఎప్పుడు ఆ పోస్ట్ కోసం యువరక్తం తహతహాలాడేది. కానీ ఇప్పుడు మాత్రం ఎవ�
అవంతి శ్రీనివాసరావు.. గంటా శ్రీనివాస్రావు.. ఒకప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన లీడర్లు. ఇప్పుడు మాత్రం చెరో దారిలో నడుస్తున్నారు. పార్టీ మారినా పదవులు చేపట్టడంలో న్యాక్గా వ్యవహరిస్తారనే టాక్ ఉంది వీళ్లిద్దరికి. నిజానికి అవంతికి రాజక�
అందర్ని కాదని ఆ జిల్లాలో ఓ నియోజకవర్గ నాయకుడికి అధికార పార్టీ అవకాశం కల్పించినా అందిపుచ్చుకోలేక పోతున్నాడనే టాక్ వినబడుతొంది. అధికార పార్టీ కార్యకర్తలే రెబల్ గామారి ఆయనను దించేసి మరోకరిని తేవాలని అధిస్టానం వద్ద పంచాయితీ పెట్టినట్లు ఆ ఊర�
అమాత్య పదవి కోసం ఎన్నోఆశలు పెట్టుకున్నారు… దానిని దక్కించుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు.. తీరా ఊహకందని నిర్ణయాన్ని అధినేత జగన్ తీసుకోవటంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. నిన్నటి దాకా మంత్రిపదవి రేసులో ఉన్నామన్న ధీమాతో ఉన్న ఎమ్మెల్యేలు కా�
గంటా శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్లో పరిచయం అక్కర్లేని పేరు. రాజకీయాల్లో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో దిట్ట. 2019 ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం పాలైనా గంటా శ్రీనివాసరావు మాత్రం వైజాగ్ ఉత్తరం నుంచి విజయం సాధించారు. ఎప్పుడూ అధికార పార్టీ�
రాష్ట్రంలో సంచలనం రేపిన తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో దళితుడి శిరోముండనం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదానికి గురైన విజయ్ కుమార్ తన వెర్షన్ వినిపించాడు. మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలను విజయ్ తీవ్రంగా ఖండించాడు. తనక�
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో మరోసారి రాజకీయం వేడెక్కింది. మొన్నటి వరకూ ఎమ్మెల్యే వంశీ వర్సెస్ యార్లగడ్డ మధ్య రసవత్తర రాజకీయం సాగింది. కానీ, వంశీ వైసీపీకి అనుకూలంగా ఉంటూ టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత పరిస్థితులు కొంత చక్కబడినట్టే క