-
Home » YSRTP leader sharmila
YSRTP leader sharmila
YS Sharmila: నేడు గవర్నర్ తమిళిసైతో భేటీ కానున్న వై.ఎస్. షర్మిల.. రేపటి నుంచి పాదయాత్ర..
August 8, 2022 / 11:16 AM IST
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ కానున్నారు. ఈ రోజు సాయంత్రం 4గంటల సమయంలో రాజ్ భవన్ కు వెళ్లి షర్మిల గవర్నర్ ను కలుస్తారు.