Home » Yuva Galam Padayatra
పల్నాడులో అడుగుపెట్టనున్న లోకేశ్
లోకేశ్ యువగళం పాదయాత్రలో ఉదయ భాను పాల్గొనడం పట్ల మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లోకేశ్కు అభినందనలు తెలిపారు. నువ్వు.. యువతకు అండగా నిలవడం, మన రాష్ట్ర ప్రజల ఆందోళనలకు అండగా ఉండడంచూసి గర్వపడుతున్నాను అంటూ చంద్రబాబు పేర్కొంటున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 150 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లోకేశ్ ప్రజలకు, టీడీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రొద్దుటూరులో ఓటు హక్కు కలిగిన వ్యక్తి మైదుకూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ అయిన నాకు ఎలా అభిమాని అవుతాడని పుట్టా సుధాకర్ యాదవ్ ప్రశ్నించారు.
" పాలకొండను మింగేసిన వైసీపీ అనకొండలు " అని పేర్కొన్నారు.
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 100వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి, నారా, నందమూరి కుటుంబ సభ్యులు లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్నారు.
ఎటువంటి కబ్జాలు చేయలేదని మసీద్ లో ఖురాన్ పై ప్రమాణం చేస్తా.. మరి లోకేశ్ తనపై చేసిన ఆరోపణలపై ప్రమాణం చేయగలరా? అంటూ సవాల్ విసిరారు YCP ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. హఫీజ్ ఖాన్ ఖురాన్ పట్టుకుని కర్నూలు ఓల్డ్ టౌన్ దగ్గర వేచిచూస్తుండటంతో ఆ ప్రాంతంలో టెన్షన్
పాదయాత్రలో లోకేశ్ ప్రచార వాహనం సీజ్
పాదయాత్ర జయప్రదంగా జరగాలని తిరుమల వెంకన్నను మొక్కుకున్నారు నారా లోకేశ్. రేపటినుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది.