Home » YV Subbareddy
కడప జిల్లాలోని బాలుపల్లి, కుక్కల దొడ్డి సమీపంలో అన్నమయ్య మార్గం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు
ఆంధ్రప్రదేశ్ లో తాజాగా కురిసిన భారీ వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్ దెబ్బతిన్న విషయం తెలిసిందే.. అక్కడ జరుగుతున్న మరమ్మత్తు పనులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు.
చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం
టీటీడీ చైర్మన్ గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి నియామకం అయ్యారు. వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా పదహారు టీటీడీ కళ్యాణమండపాలు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో 500 శ్రీ వారి ఆలయాలు నిర్మిస్తామని, అంతేగాకుండా దేశ వ్యాప్తంగా ఆలయాల నిర్మాణాలు చేపట్టాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించడం జరిగిందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సామాన్యుల భక్తులకే అధిక �
Deepavali Asthanam performed with religious fervour in Tirumala Temple : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని శనివారం నాడు టీటీడీ అధికారులు వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఆశ్వీయుజ మాసం అమావాస్య రోజున శ్రీవారికి సుప్రభాతం నుంచి మొదటిగంట న�
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముందుపు చూపు ఎంతో మేలు చేసింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకపోయిన..బ్యాంకులో ఉన్న టీటీడీ డిపాజిట్లను వెనక్కి ఉపసంహరించుకుంది. YES BANK నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే గుర్తించారు. ఈ బ్యాంకులో ఉన్న రూ. 600 కోట్ల డ�
నేను ఏ తప్పు చేయలేదు..అంతా కుట్ర చేశారంటున్నారు కమెడియన్, ఎస్వీబీసీ ఛైర్మన్ ఫృథ్వీ. రాజకీయాలు చేసి తనపై కక్ష తీర్చుకుంటున్నారని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలపై 2020, జనవరి 12వ తేదీ ఆదివారం సాయంత్రం ఆయన స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలోకి ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. వీరిలో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, వ్యాపారవేత్త శేఖర్రెడ్డి కూడా ఉన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్న