Home » YV Subbareddy
పేద వారికి ఉచిత ఇసుకను ప్రభుత్వం అందిస్తే మంచిదే. మేము కూడా దీనిని స్వాగతిస్తున్నాం. వైసీపీ నేతలు ఇసుక అక్రమాలకు పాల్పడ్డారన్నది కాకుండా..
YV Subbareddy : టీడీపీ ఓటమి భయంతో గుడికి తాళాలు వేసింది
ఏపీ రాజధానిపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖను పరిపాలన రాజధానిగా అనుకున్నాం.. కానీ, దానిపై న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
రెండో విడత బస్సు యాత్ర 175 నియోజకవర్గాల్లో సాగనుందని పేర్కొన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు వివరించనున్నట్లు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
జనసేన అధ్యక్షుడిపై సీఎం జగన్ వ్యాఖ్యల్లో అనుచితం ఏమీ లేదన్నారు. ఉన్న మాటే సీఎం జగన్ చెప్పారని వెల్లడించారు.
మార్గదర్శి అవినీతి బండారం బయట పడిందని తెలిపారు. గతంలో దేశంలో అతి పెద్ద అవినీతి పరుడు చంద్రబాబు అని పవన్ చెప్పారు అని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ఆర్ధిక నేరస్తుడు చంద్రబాబుతో కలిసిపోయారని పేర్కొన్నారు.
దక్షిణ భారతదేశంలోనే అభివృద్ధి చెందిన నగరం విశాఖపట్టణం. విశాఖలో కార్యాలయాలను సిద్ధం చేస్తున్నాం. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని సుబ్బారెడ్డి చెప్పారు.
చంద్రబాబు హయాంలో ఎక్కడైతే దొంగ ఓట్లు నమోదయ్యాయో అటువంటి ఓట్లనే గుర్తించి ప్రస్తుతం తమ ప్రభుత్వం తొలగిస్తోందని తెలిపారు. ఈ దొంగ ఓట్లు తొలగిస్తే ఎక్కడ తన బలం పడిపోతుందోనన్న భయంలో చంద్రబాబు ఉన్నాడని పేర్కొన్నారు.