Trains Cancelled : కోవిడ్ రైల్వే శాఖపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గటంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్ నుంచి నడిచే పలు రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.
02743 గూడూరు – విజయవాడ రైలును జూన్ 2 నుంచి 16 వరకు,
విజయవాడ-గూడూరు రైలును జూన్ 1 నుంచి 15 వరకు,
గుంటూరు-వికారాబాద్,
విజయవాడ-సికింద్రాబాద్, సికింద్రాబాద్-విజయవాడ,
నర్సాపూర్-నిడదవోలు,
కాచిగూడ- గుంటూరు,
ఆదిలాబాద్ – హెచ్ఎస్ నాందేడ్,
చెన్నై సెంట్రల్ – విజయవాడ,
విజయవాడ – చెన్నై సెంట్రల్,
చెన్నై సెంట్రల్ – తిరుపతి,
తిరుపతి – చెన్నై సెంట్రల్ రైళ్లను జూన్ 15 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.