పోలవరం ప్రాజెక్ట్ ఫైల్స్ దహనంపై కేంద్ర సహాయ మంత్రి వర్మ కీలక వ్యాఖ్యలు

పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పారు.

Polavaram Project Files Burnt : పోలవరం ప్రాజెక్ట్ ఫైల్స్ దగ్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. ప్రాజెక్ట్ దస్త్రాలు తగలబడిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్రం కూడా సీరియస్ గా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పారు. కచ్చితంగా ప్రాజెక్ట్ దస్త్రాల దహనం ఘటన వెనుకున్న కథను వెలికితీసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు భూపతిరాజు శ్రీనివాస వర్మ.

Also Read : ఆ ఐపీఎస్‌లకు సెలవులు ఇస్తారా? డీజీపీ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

ట్రెండింగ్ వార్తలు