Gold Rates: దేశంలో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల బంగారం ధర నిన్నటికంటే రూ.850 పెరిగింది. అలాగే, వెండి ధరలో ఎలాంటి మార్పులు లేవు.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధర రూ.850 పెరిగి.. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.75,950గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 920 పెరిగి రూ.82,850గా ఉంది.
ఢిల్లీ, ముంబైలో..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర ఇవాళ రూ.850 పెరిగి రూ.76,100గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.920 పెరిగి రూ.83,000గా ఉంది
ముంబైలో బంగారం ధర రూ.850 పెరిగి.. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.75,950గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 920 పెరిగి రూ.82,850గా ఉంది