పసిడి ధరలు నేడు కూడా స్వల్పంగా తగ్గాయి. గత నాలుగు రోజులుగా బంగారం ధరల్లో పెరుగుదల లేదు. ఇవాళ ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల రేటులో నిన్నటికంటే రూ.10 తగ్గుదల కనపడింది. ఇక వెండి ధర కిలోకి రూ.100 చొప్పున తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు..
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.66,540గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,590గా ఉంది.
ఢిల్లీ, ముంబైలో..
వెండి ధరలు ఇలా..
Also Read : మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ కంపాక్ట్ ఎస్యూవీ కారు.. ఫీచర్లు అదుర్స్, భారత్లో ధర ఎంతంటే?