Site icon 10TV Telugu

CBSE Attendance Rules: విద్యార్థులకు అలర్ట్.. కనీస అటెండెన్స్​ లేకపోతే బోర్డు పరీక్షలకు అనుమతి లేదు.. సీబీఎస్​ఈ కీలక నిర్ణయం

CBSE makes 75 percent attendance mandatory for students appearing for board exams

CBSE makes 75 percent attendance mandatory for students appearing for board exams

విద్యార్థుల అటెండెన్స్ విషయంలో సీబీఎస్​ఈ కీలక ప్రకటన చేసింది. 2025 – 26 సంవత్సరంలో జరుగబోయే 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరు అవడానికి విద్యార్థులకు కనీసం 75 శాతం అటెండెన్స్​ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. లేదంటే పరిక్షలు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. అయితే, వైద్య అత్యవసర పరిస్థితులు, క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనడం, తీవ్రమైన కారణాలకు మాత్రం 25 శాతం వరకు మినహాయింపు ఇవ్వనుంది. కానీ, అత్యవస సందర్భాల్లో తీసుకున్న సెలవుల కోసం విద్యార్థులు తగిన పత్రాలను సమర్పించాలని సూచించింది.

అటెండెన్స్​ విషయంలో బోర్డు పాఠశాలలకు చేసిన సూచనలు ఇవే:

Exit mobile version