Chaitanya-Sobhita : శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కొత్త జంట..వీడియో వైరల్

అక్కినేని నాగచైతన్య, శోభిత తాజాగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు కొత్త జంట..