చిక్కుల్లో ఆ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. సీఎం పదవులకు పొంచి ఉన్న ముప్పు..!

రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వేళ రాజకీయంగా లబ్ది పొందేందుకు కేంద్రం తన ప్రత్యర్థిని టార్గెట్ చేసిందనే చర్చ తెరమీదకు వచ్చింది.

3 States CMs In Trouble : మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పదవులకు ముప్పు ఉందా? కర్నాటక, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కర్నాటకలో ముడా స్కామ్, పశ్చిమ బెంగాల్ లో డాక్టర్ పై హత్యాచారం, జార్ఖండ్ లో చంపై సొరైన్ బీజేపీలో చేరతారనే ప్రచారం.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చిక్కు సమస్యగా మారాయి. రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వేళ రాజకీయంగా లబ్ది పొందేందుకు కేంద్రం తన ప్రత్యర్థిని టార్గెట్ చేసిందనే చర్చ తెరమీదకు వచ్చింది. ఈ పరిణామాలకు బీజేపీయే కారణం అని మూడు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు సైతం మండిపడుతున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు