ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్ ఎన్కౌంటర్లో 8 మంది పోలీసులను కాల్చిచంపిన కేసులో ముఖ్య నిందితుడు, గ్యాంగ్స్టర్ వికాస్ దుబే పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందాడు.
ఇంతలో, వికాస్ దుబే ఒక పోలీసు నుంచి ఆయుధాలను లాక్కొని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. వికాస్ దుబే మరియు పోలీసుల మధ్య బుల్లెట్లు పేలాయి.
ఈ సమయంలో వికాస్ దుబే తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు చనిపోయినట్లు ప్రకటించారు.
Kanpur: One of the vehicles of the convoy of Uttar Pradesh Special Task Force (STF) that was bringing back #VikasDubey from Madhya Pradesh to Kanpur overturns. Police at the spot. More details awaited. pic.twitter.com/ui58XBbd82
— ANI UP (@ANINewsUP) July 10, 2020