Independence Day 2023: ఎర్రకోట వద్ద 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన మోదీ.. ఫొటోలు
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం 10వ సారి జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
- Harishth Thanniru
- Published On : August 15, 2023 / 02:49 PM IST
Independence Day 2023
77th Independence celebration Day 2023 in delhi Red fort
