టాలీవుడ్ హీరో రాజశేఖర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక.. దొరసాని సినిమాతో హీరోయిన్ గా పరిచమైంది. తెలుగు, తమిళంలో ఆఫర్లు అందుకుంటున్న ఈ భామ ప్రస్తుతం కృష్ణవంశీ రంగమార్తాండ చిత్రంలో నటిస్తుంది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో సెల్ఫీ దిగుతూ సోయగాలు ఆరబోస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.