Home » Photo-gallery » Team India Players Meet Prime Minister Narendra Modi
Team India : టీ20 ఛాంపియన్స్తో ప్రధాని మోదీ.. ఫోటోలు..
టీ20 ప్రపంచకప్ను సొంతం చేసుకున్న టీమ్ఇండియా గురువారం ఉదయం స్వదేశానికి చేరుకుంది. ఈసందర్భంగా వారికి అపూర్వ స్వాగతం లభించింది. భారత జట్టు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయింది.