బీఆర్ఎస్ నేతల యాదాద్రి పర్యటనపై రగడ.. నేరం రుజువైతే ఏడేళ్ల జైలు శిక్ష..!

ఆలయ ఈవో భాస్కర్ రావు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Brs Leaders Yadadri Controversy : బీఆర్ఎస్ నేతల యాదాద్రి పర్యటనపై రగడ నెలకొంది. యాదాద్రిలో నిబంధనలకు విరుద్ధంగా నేతలు పర్యటించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రులు హరీశ్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతతో పాటు ఓ పూజారిపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. ఆలయ ఈవో భాస్కర్ రావు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎండోమెంట్స్ యాక్ట్ సెక్షన్ 7 ప్రకారం దేవాలయం ప్రాంగణంలో రాజకీయ కార్యక్రమాలు నిషేధం. నేరం రుజువైతే గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Also Read : హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఆ ఫామ్‌హౌసేనా? హైడ్రా అసలు లక్ష్యం ఏంటి..

ట్రెండింగ్ వార్తలు