Home » National
ఫలితాల ప్రకటన తర్వాత 7 రోజులలోపు సంబంధిత అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలియచేయాలని చెప్పారు.
ఈసారి జరుగుతున్న సార్వత్రిక సమరంలో అయితే గోవా లాంటి రాష్ట్ర బడ్జెట్ అంత ఖర్చు అవుతుందని అంచనాలు వేస్తున్నారు నిపుణులు.
కేరళలోని కన్నూర్లో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఎన్నికలు జరగబోయే లోక్సభ స్థానాలు కీలక రాష్ట్రాల్లో ఉన్నాయి. దక్షణాది రాష్ట్రమైన కేరళలో మొత్తం 20 పార్లమెంట్ నియోజకవర్గాలకు సింగిల్ ఫేజ్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
బిహార్ రాష్ట్రంలోని పాట్నాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
నాలుగో విడత ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసే గడువు నేటితో ముగిసింది.
కేరళలో మెజార్టీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న కమలనాథులు.. అనుకున్నట్లు సీట్లు దక్కకపోయినా..ఓట్లు అయినా పెంచుకోవచ్చని భావిస్తున్నారు.
13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 89 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరుగనుంది. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
స్పృహ తప్పి పడిపోవడంపై నితిన్ గడ్కరీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వండి.. తప్పులేదు.. ఇది అవసరం కూడా. కానీ, రాష్ట్ర ఖజానా ఖాళీ చేసే ఉచితాలు సరికాదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.