Home » Author »Bharath Reddy
కశ్మీరీ పండిట్లకు మహారాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారికి సహాయం చేయడానికి అన్నివిధాలా కృషి చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హామీ ఇచ్చారు.
ఉద్యోగం కోసం అనేక మంది యువతీయువకులు తమ ఇంటికి వస్తున్నారని కానీ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
అస్సాం సీఎం హిమంతా బిస్వా కరోనా లాక్ డౌన్ సమయంలో పీపీఈ కిట్ల సరఫరాలో అవకతవకలకు పాల్పడ్డారని ఆమ్ ఆద్మీ నేత మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు.
వ్యక్తిగత కారణాల వలన తమ 11 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ తామిద్దరం విడిపోతున్నామని షకీరా దంపతులు ప్రకటించారు.
ఏంజెల్స్ లోని సథరన్ కాలిఫోర్నియా ఆసుపత్రిలోకి ప్రవేశించిన దుండగుడొకరు..అక్కడి వైద్యురాలిపై, మరో ఇద్దరు నర్సులపై దాడికి పాల్పడ్డాడు
కేవలం నెల రోజుల్లోనే 14 లక్షల మందికి పైగా భక్తులు ఈ యాత్రకు వచ్చినట్లు ఉత్తరాఖండ్ పర్యాటకశాఖ అధికారులు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్లోని బెకాన్ గంజ్ ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకున్న హింసాకాండ వెనుక ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) హస్తం ఉండొచ్చని ఉత్తరప్రదేశ్ పోలీసులు భావిస్తున్నారు
డ్రైనేజి కాలువను శుభ్రపరిచేందుకు గోతిలో దిగిన పారిశుధ్య కార్మికుడొకరు మట్టిలో కూరుకుపోగా..రక్షించే క్రమంలో అతని తల తెగిపడి మృతి చెందాడు.
2004 నుంచి ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ పాలనలో స్పీకర్ సహా కేబినెట్ మొత్తం రాజీనామా చేయడం ఇదే తొలిసారి.
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కూటముల్లో లుకలుకలు ఏర్పడుతున్న తరుణంలో కీలకమైన ఒక అసెంబ్లీ స్థానంలో ఆపార్టీ అభ్యర్థి విజయం సాధించడంపై కాంగ్రెస్ పార్టీలో కొత్త ఆశలు చిగురించాయి.
ఉద్యోగుల భవిష్య నిధి (Employee Provident Fund) పై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేటు తగ్గించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఎయిర్ పోర్ట్ సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.
అయితే ముంబైకి చెందిన ఒక దంపతులు మాత్రం..తమ కన్న కొడుకు మృతికి కారణమైన ట్యాక్సీ డ్రైవర్ పై ఎటువంటి కోపం పెంచుకోగా పోగా..తిరిగి ఆ డ్రైవర్ ను జైలు శిక్ష నుంచి తప్పించేందుకు స్వయంగా పోలీసులతో చర్చలు జరుపుతన్నారు
తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్రల్లో కరోనా వ్యాప్తి నాలుగో దశ ప్రారంభమైన సంకేతాలు వెలువడుతున్నాయని, ఆయా రాష్ట్రాల అధికారులు తక్షణ కట్టడి చర్యలు తీసుకోవాలని జాతీయ వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ శుక్రవారం లేఖలు రాశ�
గత కొన్నేళ్లుగా జపాన్ లో జననాల రేటు తగ్గుతూనే ఉండగా..గడిచిన రెండేళ్లలో రికార్డు స్థాయిలో జననాలు రేటు పడిపోయింది. జపాన్ జాతీయ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం..2021లో దేశంలో కేవలం 811,604 జననాలు జరిగాయి
మార్కెట్ మూసివేయడానికి సిద్ధములేని కొందరు వ్యాపారులు బంద్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో బంద్ కు పిలుపునిచ్చిన వారికీ వ్యతిరేకత వ్యక్తం చేసిన వారికీ మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
తన హోటల్ ముందు కూర్చుని ముగ్గురు బిచ్చగాళ్ళు నిత్యం బిక్షం అడుకుంటున్నారనే అసహనంతో..హోటల్ యజమాని ఆ ముగ్గురు బిచ్చగాళ్లపై వేడి నీరు పోయగా..ఆ ముగ్గురు బిచ్చగాళ్ళు మృతి చెందారు
ఆర్ కృష్ణయ్య వ్యక్తిగతంగా ఓ వ్యక్తి నుంచి తీసుకున్న అప్పు చెల్లించలేదంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
హనుమంతుడి జన్మస్థలం అటూ కిష్కింద, అంజనాద్రి, ఇటు మహారాష్ట్రలోని ఆంజనేరి కూడా కాదని..ఆంజనేయుడు గోవాలో జన్మించాడని గోవాకు చెందిన బీజేపీ నేత కుమారుడు, అడ్వకేట్ అయిన శ్రీనివాస్ ఖలాప్ మరో కొత్త అంశానికి తెరలేపారు
ఈప్రకారం జూన్ రెండో వారం నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అప్పటివరకు ఎండల తీవ్రత కూడా కొనసాగుతుందని..గాలిలో తేమ కారణంగా, వేడి కారణంగా ఉక్కపోతగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది