Home » Author »madhu
Lord Shiva Song : శివరాత్రి వచ్చేస్తోంది. 2021, మార్చి 11వ తేదీ గురువారం శైవ క్షేత్రాలన్నీ శివోహంతో మారుమ్రోగనున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న శివుడి ఆలయాలను అందంగా అలంకరించారు. ధగధగలాడే విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయాలకు ఇప్పటికే భక్తులు చేరుకుం
Axis Bank : కాంటాక్ట్ లెస్ పేమెంట్ డివైజ్మీరు ఎక్కడైనా పేమెంట్ చేయాలంటే కార్డు, స్మార్ట్ఫోన్ అవసరం లేదు. కేవలం ఈ వస్తువు ఉంటే చాలు. ప్రస్తుత డిజిటల్ యుగంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు బ్యాంకులు వినూత్న ఉత్పత్తులతో ముందుకు వస్తున్నాయి. SBI, IC
Municipal, Corporation : ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ లో కీలక ఘట్టం పూర్తయ్యింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎన్నికల సిబ్బంది ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత
చిన్నబాటిల్ లో ఉన్న శానిటైజర్ ను విలేకరులపై స్ప్రే చేశారు ప్రధాని ప్రయూత్ చాన్ ఓదా.
Kshatriya Panchayat : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో వింత వింత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అంతేగాకుండా..నేరాలు కూడా జరుగుతుంటాయి. తాజాగా..అబ్బాయిలు, అమ్మాయిల డ్రెస్ విషయంలో కొత్త నిబంధన విధించింది ఓ పంచాయతీ. అమ్మాయిలు జీన్స్ ధరించవద్దని క్షత్రియ పంచాయతీ తీర్మ�
Maharashtra : మహారాష్ట్రను కరోనా కేసులు పట్టి పీడిస్తున్నాయి. దీంతో వరుసగా ఒక్కో జిల్లా లాక్డౌన్, జనతా కర్ఫ్యూ అమలు దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా జల్గావ్ జిల్లాలో కర్ఫ్యూ ప్రకటించారు అధికారులు. మార్చి 11 నుంచి 15 వరకు జనతా కర్ఫ్యూ అమలు చేస్తు�
మెట్రోమ్యాన్... పెట్రో రేట్లు.. ఓట్లు కురిపిస్తాయా... అనే సందేహం కమలనాథుల్లోనూ కనిపిస్తోంది. దీంతో.. మళ్లీ వ్యూహాలకు పదునుపెట్టారు.
పశ్చిమబెంగాల్లో రాజకీయ సెగలు రేగుతున్నాయి. నందిగ్రామ్ నియోజకవర్గం చుట్టే.. రాష్ట్ర రాజకీయమంతా తిరుగుతోంది. అటు సీఎం మమతా బెనర్జీ, ఇటు ప్రస్తుత బీజేపీ, మాజీ టీఎంసీ నేత సువేందు అధికారి... ఈ ఇద్దరి పోటీతో నందిగ్రామ్లో ఎలక్షన్ హీట్ టాప్పిచ్�
CM Mamata Banerjee : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నామినేషన్ దాఖలు చేశారు. నందిగ్రామ్ స్థానం నుంచి ఈసారి ఎన్నికల బరిలో నిలబడుతున్నారు దీదీ. ఇప్పటి వరకు మమతా బెనర్జీ భవానీపూర్ స్థానం నుంచి పోటీ చేస్తూ వచ్చారు. తాజాగా బీజేపీ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చే ల�
వ్యవసాయం అంశంతో ప్రధానాంశంగా తెరకెక్కిన ‘శ్రీకారం’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మంత్రి కేటీ ఆర్ పాల్గొన్నారు.
ఏపీలో మైకుల మోత ఆగింది. మున్సిపోల్స్ ప్రచారానికి తెరపడింది. గల్లీల్లో ప్రచారంతో హోరెత్తించిన పార్టీలు పోల్ మేనేజ్మెంట్పై దృష్టిసారించాయి...
విశాఖ స్టీల్ ప్లాంట్పై కుండ బద్ధలు కొట్టేసింది కేంద్రం.... ఏ మాత్రం శషబిషల్లేకుండా ప్లాంట్ ప్రైవేటకీరణ తథ్యమని ప్రకటించింది.. ప్లాంట్ కేంద్రానిదని.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రమేయం లేదంటూ... అనవసర జోక్యం ఆపాలన్నట్టుగా చెప్పకనే చెప్ప�
బీఫ్ రోస్ట్, ఆనియన్ గ్రేవ్ కోసం 128 కిలో మీటర్లు హెలికాప్టర్ లో ప్రయాణించాడు...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున..ఓ మహిళా ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది.
దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న క్రమంలో..పురుషుల కోసం ఓ రోజు ఉండాలని బీజేపీ పార్టీకి చెందిన మహిళా ఎంపీ సోనాల్ మాన్ సింగ్ సూచించారు.
పరిస్థితి అదుపులోకి రాకపోతే..ముంబైలో మరోసారి లాక్ డౌన్ విధించేందుకు సర్కార్ సిద్ధమౌతోంది. అయితే..ఈసారి పాక్షికంగా విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. 100 శాతం పెట్టుబడులు ఉపసంహరించుకోనున్నట్లు వెల్లడించింది.
రాజస్థాన్లో ఓ లిక్కర్ షాప్ దేశవ్యాప్తంగా ఉన్న రికార్డులు బ్రేక్ చేసింది. వేలంలో పాల్గొన్న వారితో పాటు.. ఎక్సైజ్ శాఖ అధికారులకు దిమ్మతిరేగే షాక్ ఇచ్చింది.
ఈ సంవత్సరం బడ్జెట్ లో జెండర్ బడ్జెట్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నట్లు, రాష్ట్రంలో అక్కా చెలెళ్లమ్మలకు తోడుగా..అండగా ప్రభుత్వం ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు.
ఓ మహిళ అశోక్ గజపతి రాజుపై పువ్వులు చల్లింది. ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆయన..ఆ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేశారు.