Home » Author »madhu
ఏపీలో మరో 48 గంటల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ఏపీలో జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి.
కలహాలతో విడిపోదామనుకున్నారు.. బ్రేకప్ చెప్పేముందు తమ బంధాన్ని కాపాడుకునేందుకు ఓ జంట చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది...
Mamata Banerjee : మమతా బెనర్జీ పరిచయం అక్కర్లేని పేరు. అసలు సిసలైన ఫైర్బ్రాండ్. దాదాపు నలభై ఏళ్లుగా క్రీయశీల రాజకీయాల్లో ఉన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. మరో పదేళ్లు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. తన రాజకీయ జీవితంలో సగంకాలం పాటు అధికారంలో ఉన్
ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రహదారులను ఆక్రమించి నిర్మించిన అన్ని మతపరమైన కట్టడాలను తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
రెండు సీట్లు ఓడిపోతే ప్రభుత్వం పడిపోతుందా ? ఇది తాత్కాలికంగా బాగానే అనిపించినా..దీర్ఘాకాలికంగా కనిపించదన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు.
తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి ? గత ఏడు సంవత్సరాల కాలంలో ఒక్క మంచి పని అయినా చేశారా ? అంటూ సూటిగా ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు.
మీ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని తెలిసి అతను నడిపే బండిలో ప్రయాణిస్తున్నారా ?
Ganga elephant : ఆపదలో ఉన్న బిడ్డను రక్షించుకోనేందుకు సాహసమే చేసింది. తన ప్రాణాలను ఫణంగా పెట్టింది. తన బిడ్డను కాపాడుకుంది. కానీ చివరకు ఆ తల్లి ప్రాణాలు కోల్పోయింది. మనుషులు అని అనుకుంటున్నారా ? కాదు..అదో జంతువు. ఏనుగు చేసిన సాహసం నెటిజన్ల హృదయాలను కదిల�
ప్రేమించిన వాడు ఇలా చేస్తాడని ఊహించలేక తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని కోతులు ధ్వంసం చేశాయా ? లేక ఎవరైనా చేశారా ? అనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
20 ఏళ్ల క్రితం నుంచి పాకిస్తాన్కి తప్పిపోయి... ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో భారత్కు తిరిగివచ్చిన గీతా కుటుంబం ఆచూకీ దొరికింది. మహారాష్ట్రలో గీతా కుటుంబాన్ని కనుగొన్నట్లు ఈదీ ఫౌండేషన్ తెలిపింది.
కన్నందుకు తనను జీవితాంతం పోషించాలని తల్లిదండ్రులపైనే కోర్టులో కేసు వేశాడో ఓ కొడుకు.
సీఎం మమత కదల్లేని స్థితికి చేరుకున్నారు. అడుగు తీసి కింద పెట్టలేని స్థితిలో ఉన్నారామె. నందిగ్రామ్ తోపులాటలో మమత కాలికి ఫ్రాక్చర్ అయింది. ఎడమ చీలమండ, పాదం, కుడి భుజం, ముంజేయి, మెడపై గాయాలున్నాయని కోల్కతాలోని ప్రభుత్వ ఆసుపత్రి SSKM వైద్యులు ధృవ
విజయవాడలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యపై ఏపీ విద్యాశాఖ స్పందించింది. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు మంత్రి ఆదిమూలపు సురేష్.
జనసేన పార్టీ సోషల్ మీడియా వింగ్ శతఘ్ని టీమ్ పోస్ట్ చేసిన ట్వీట్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రాజకీయ చర్చకు తెరలేపింది.
కరోనా మహమ్మారి ఇంకా భయపెడుతూనే ఉంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంటోంది.
తనకు రెండో పెళ్లి చేస్తారా ? లేదా ? అంటూ 60 ఏళ్ల వయస్సున్న వ్యక్తి కరెంటు స్తంభం ఎక్కి నిరసనకు దిగాడు.
భార్యపై ఓ భర్త అనుమానం పెంచుకున్నాడు. కాపురంలో అనుమానం అనే రాకాసి ప్రవేశించడంతో అతను విచక్షణా కోల్పోయాడు.
7 పీఎం న్యూస్, 20 వార్తలు
Zomato : ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్స్ జోరందుకుంటున్నాయి. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వాళ్లు, వర్క్ బిజీలో..ఇప్పుడు వంట ఏం చేస్తాం అని అనుకొనే వారు ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకుంటుంటారు. జొమాటో, స్విగ్గీ ఇందులో కీలకం. అయితే..సమయానికి రాకపోవడం,