Home » Author »madhu
Mayor of Visakhapatnam, Tirupati : మున్సిపల్ ఎన్నికల్లో విజయదుందుబి మోగించిన వైసీపీ మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎంపికలో బిజీ అయింది. విశాఖ మేయర్గా వంశీకృష్ణ శ్రీనివాస్ పేరును పరిశీలిస్తోంది వైసీపీ అధిష్టానం. వంశీకృష్ణ 21వ వార్డు నుంచి 2 వేల 275 ఓట్ల మెజారిటీతో గెల�
municipal Election TDP lost :మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి.. అధికార పార్టీని నిలదీయాలనుకున్న ప్రతిపక్ష టీడీపీ పార్టీకి… ఊహించని షాక్ ఇచ్చారు ఓటర్లు. సర్కార్ వైఫల్యానే ప్రధాన ప్రచార అస్త్రంగా తీసుకుని జనంలోకి వెళ్లినా.. ఓటర్లు మాత్రం కరుణించలేదు. పౌరుషాలను �
Janasena and BJP : పొత్తు పెట్టుకున్నాయి.. కలిసి బరిలోకి దిగాయి.. సీన్ మార్చేస్తామంటూ చెప్పాయి.. కానీ.. సీన్లో లేకుండా పోయాయి. మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం చావు దెబ్బ తిన్నాయి. రాష్ట్రంలో ఎక్కడా బీజేపీ, జనసేన ప్రభావం కనిపించకపోవడంతో.. ఆ రెండు పార్టీల కార్
Telangana budget : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్గా సాగనున్నాయి. అసెంబ్లీ వేదికగా సర్కార్ను ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు భావిస్తుంటే.. అసలు విపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా అటాకింగ్ మోడ్తో దూకుడు కనబరచాలని ప్రభుత్వం డిస�
విజయవాడ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠకు తెరపడింది. ఈ స్థానం కూడా వైసీపీ ఖాతాలో పడిపోయింది.
Buddha Venkanna : ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ హావా కొనసాగింది. మెజార్టీ స్థానాల్లో విజయదుందుభి మ్రోగించింది. ఫ్యాన్ గాలికి విపక్షాలు గల్లంతయ్యాయి. టీడీపీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఎన్నికల ఫలితాలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచల�
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. బెదిరింపులతోనే వైసీపీ ఎక్కువ స్థానాల్లో గెలిచిందని ఆరోపించారు.
కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
తాడిపత్రిలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. గెలిచిన టీడీపీ అభ్యర్థులు ఎక్కడ చేజారుతారని టీడీపీ ఆందోళన చెందుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసింది. 2021, మార్చి 14వ తేదీ ఆదివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది.
రాజధాని తరలింపు, విశాఖ ఉక్కు ఉద్యమం...ఏపీ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు ముందు అందరి చర్చా ఈ రెండు అంశాల మీదే సాగింది. పుర ఫలితాలను ఈ రెండు అంశాలు తీవ్రస్థాయిలో ప్రభావం చూపబోతున్నాయన్న విశ్లేషణలు వినిపించాయి.
విశాఖ జిల్లాలో వైసీపీ హవా కొనసాగింది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించిన విశాఖ కార్పొరేషన్ ఫ్యాన్ పార్టీ వశమైంది.
వైరస్ వ్యాప్తికి అవకాశం ఎక్కువగా ఉన్న ఎయిర్పోర్టుల్లో నిబంధనలు కఠినతరం చేశారు.
మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్నది. విదర్భను గడగడలాడిస్తున్న కరోనా ఇప్పుడు ముంబైకి కూడా పాకింది.
YCP : ఎన్నిక ఏదైనా.. ప్రాంతం ఎక్కడైనా.. ఫలితం మాదే అన్నట్లుగా ఉంది వైసీపీ పరిస్థితి. అధికార పార్టీ దూకుడు ముందు ప్రతిపక్షాలు ఎక్కడా పోటీ ఇవ్వలేకపోతున్నాయి. కొన్ని చోట్లకు మాత్రమే టీడీపీ పరిమితం అవ్వగా.. నాలుగైదు సీట్లకు జనసేన -బీజేపీ కూటమి పరిమిత
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
పల్లెల్లో పక్కాగా పాగా వేసిన అధికార వైసీపీ... అంతకు మించి అనే రేంజ్లో పట్టణాల్లోనూ సత్తా చాటింది.
ఏపీ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు చూస్తే. అంచనాలకు మించి విజయాలు సాధించింది వైసీపీ.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పట్టభద్రుల కోటాలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్... ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది.. ఆదివారం సాయంత్రం వరకు అన్ని ప్రాంతాల్లో ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు..