Home » Author »madhu
తాము నేర్పిన చదువు ఇదేనా ? పట్టభద్రుల ఎన్నికల్లో చెల్లని ఓట్లపై టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి అసహనం వ్యక్తం చేశారు.
100% తెలుగు ప్లాట్ఫామ్ ‘ఆహా’ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.
తనను సంప్రదించకుండానే..పేరును ప్రకటించడం..జాబితాలో పేరు ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓ మహిళ.
ఇండియాలోనే టాప్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేసిన ప్రఫూల్ ఇప్పుడు లక్షాధికారి అయ్యాడు.
దేశంలో నిద్రకు సంబంధించిన సమస్యలతో బాధ పడుతున్నారని అంచనా. కంటినిండా..నిద్ర ఉంటే..ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
దాడుల నుంచి రక్షణ పొందేందుకు ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. హర్యానా, ఉత్తర్ప్రదేశ్ సరిహద్దుల్లోని ఓ గ్రామంలో నివసించే ఆ రైతు తన ట్రాక్టర్ను బుల్లెట్ ప్రూఫ్గా మార్చాడు.
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు మరో శుభవార్త చెప్పింది. తాళిబొట్టు బంగారాన్ని ఒక గ్రాము నుంచి రెండు గ్రాములకు పెంచాలని నిర్ణయించింది.
కరోనా సమయంలోనూ తిరుమల శ్రీవారికి రికార్డ్ ఆదాయం వస్తోంది.
ముంబైలో ‘లిట్టి - చోఖా’ (గోధుమ పిండితో వంటకం) అమ్ముతుంటాడు యోగేశ్. ఇతని గురించి ప్రియాంశు ద్వివేదీ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
MLC Election Vote Counting : నల్గొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మందకొడిగా సాగుతోంది. ఇప్పటివరకూ నాలుగు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. 4వ రౌండ్ పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 15వేల 442 ఓట్ల ఆధిక్యంలో �
7 PM News : – 1. ఆధిక్యంలో సురభీ వాణీదేవి :- మహబూబ్నగర్ -హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండో రౌండ్ ముగిసే వరకు టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో ఉన్నారు. సమీప అభ్యర్థి రామచందర్ర�
పురుషాధిక్య వాతావరణంతో ఆ మహిళా పోలీసు అధికారి విసిగిపోయింది. దీంతో అనూహ్యంగా ఓ నిర్ణయం తీసుకున్నారు.
ఓ అభ్యర్థి పుచ్చకాయను భుజంపై పెట్టుకుని నామినేషన్ వేయడం విశేషం. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
కొత్త విమానయాన సంస్థను నెలకొల్పే ప్రయత్నాల్లో మాజీ జెట్ ఎయిర్ వేస్ సీఈవో వినయ్ దూబే ఉన్నారు.
తనకు ఓట్లు వేయాలని ప్రచారం చేపడుతున్న అన్నాడీఎంకే అభ్యర్థికి ఓటర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
కోవిషీల్డ్ టీకా రెండు డోస్ లు తీసుకున్నా..62 సంవత్సరాల వైద్యుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ లో ఇది చోటు చేసుకుంది.
టోల్ గేట్స్ పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కీలక ప్రకటన చేశారు. దేశంలో ఎక్కడా టోల్ గేట్స్ ఉండవని ప్రకటించారు.
ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
పాకిస్తాన్ లోని లాహోర్ చెందిన ఆలీ అబ్బాస్ కటింగ్ షాపు నిర్వహిస్తుంటాడు. వచ్చిన కస్టమర్లకు వెరైటీగా కటింగ్ చేస్తూ..పాపులర్ అయ్యాడు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2021, మార్చి 18వ తేదీ గురువారం ఉదయం మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.