Home » Author »madhu
ఓ పంది ఎంచక్కా...చిత్రాలు గీసేస్తోంది. ఏంటీ ? పంది చిత్రాలు వేయడం ఏంటీ ? అనుకుంటున్నారా ? కానీ..అక్షరాల నిజం.
ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ మరోసారి నోరు పారేసుకున్నారు. వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ..వార్తల్లోకి ఎక్కుతున్నారు.
సీఎం కేసీఆర్ ప్రకటనతో ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. నిబంధనలు, జాగ్రత్తలు ప్రజలు గాలికి వదిలేయడంతో.. కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
ఆస్ర్టేలియాలోని సిడ్నీ నగరంలో వర్షాలు దంచికొడుతున్నాయి.. ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు నగరం అతలాకుతలమైంది.
తెలంగాణలో మరోమారు కరోనా మహమ్మరి విభృంభిస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
Goa Village : అవును మీరు చదువుతున్నది నిజమే. 11 నెలల పాటు ఆ గ్రామం నీటిలోనే ఉండనుంది వేసవిలో మాత్రమే పైకి తేలుతుంది. ఇలాంటి ప్రదేశాన్ని చూసేందుకు పర్యాటకులు, గ్రామస్తులు పోటెత్తుతుంటారు. తేలిన సందర్భంలో దీనిని చూడటానికి రెండు కళ్లు చాలవని, అందమైన దృశ
andhrapradesh : ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 368 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 263 మంది కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కొవిడ్ పాజిటివ్ కేసు సంఖ్య 8,93,734కి చేరాయి. 8,84,357 మంది చికిత�
తెలంగాణ పాఠశాలల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రంగారెడ్డి జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో తల్లిదండ్రులు భయాందోళనలకు గురౌతున్నారు.
తెలంగాణలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో... ఇక్కడ కూడా కఠినంగా ఆంక్షలు అమలు చేస్తారని... మళ్లీ లాక్డౌన్ పెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
టాలీవుడ్ నటి లక్ష్మీ రాయ్ గుర్తుండే ఉంటుంది కదా. ఇప్పుడు రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రమాదానికి గురైంది.
Rahul Rama Krishna : టాలీవుడ్ లో చిన్న సినిమాగా విడుదలైన ‘జాతి రత్నాలు’ ఎలాంటి రచ్చ చేస్తుందో అందరికీ తెలిసిందే. కేవీ అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ ఫిల్మ్ బ్రహ్మాండమైన విజయం సాధించి�
సంపత్ నంది రాసిన 'నా పేరే పెప్సీ ఆంటీ... నా పెళ్ళికి నేనే యాంటీ’ సాంగ్ కు అప్సర డ్యాన్స్ చేసింది.
outer space : ఇప్పటి వరకు భూమిపై ఉన్న బౌద్ధాలయాల్లో కనిపించే బుద్ధుడు మరో రెండేళ్లలో అంతరిక్షంలోనూ దర్శనం ఇవ్వనున్నాడు. జపాన్లోని క్యోటోలో ఉన్న డయ్గోజి దేవాలయంలోని సన్యాసులు అంతరిక్షంలో బౌద్ధ దేవాలయం ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం ఓ శాటిలైట్
Suvendu’s father : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల వేడి నెలకొంది. తిరిగి అధికారం చేజిక్కించుకోవాలన్న తపనతో మమతా బెనర్జీ ఉండగా.. పశ్చిమ బెంగాల్ను వశం చేసుకోవాలని కమలనాథులు తహతహలాడుతున్నారు. బీజేపీ పెద్దలు బెంగాల్ లో తిష్ట వేసి వ్యూహ రచన చేస్తున్నారు. టీఎం�
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న న్యూ ఫిల్మ్ ‘పుష్ప’ మూవీ నుంచి వీకెండ్ సర్ ఫ్రైజ్ వచ్చింది.
కేసుల తీవ్రత పెరుగుతుండటంతో.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందా.. అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి.
Palla Rajeshwar Reddy : నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్న (ఇండిపెండెంట్)పై 12 వేల 806 ఓట్లతో గెలుపొందారు. గత మూడు రోజులుగా ఎన్ని�
బిల్డింగ్ పై నిలబడిన ఓ వ్యక్తి అమాంతం..ఒక్కసారిగా వెనక్కు పడిపోయాడు.
భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా ఉండాలంటే..కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావించింది.