Home » Author »madhu
బుల్లితెర, వెండి తెరపై తన నటన, అందంతో అలరిస్తున్న వారిలో అనసూయ భరద్వాజ్ ఒకరు.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు జీతాలు పెంచాలని కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది.
ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 380 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి విజయం సాధించారు.
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి విజయం సాధించారు.
తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.
అడవి జంతువుల నుంచి మనషులకు జరిగే నష్టం కంటే.. మనుషుల నుంచి జంతువులకు జరిగే నష్టమే అధికం.
Spandana Eda Foundation : జీవితం చాలా విలువైనది.. చిన్న కారణాలతో జీవితాలను మధ్యలో వదిలివేయొద్దని, తల్లిదండ్రులకు పుత్ర శోకాన్ని మిగల్చొద్దని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ‘స్పందన ఇదా ఫౌండేషన్’ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామల్ రెడ్డి ఆధ�
నటుడు సోనూ సూద్ కరోనా కష్టకాలంలో చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కష్టాల్లో ఉన్నవారి కోసం ఆయన వేసిన ముందడుగు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది.
Tirath Singh Rawat : యువతుల వస్త్రధారణ మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. జీన్స్ ధరించడం పట్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ చిరిగిన జీన్స్ �
abhishekam : భక్తులకు టీటీడీ షాక్ ఇచ్చింది. శ్రీవారి సేవలో తరించాలనే భక్తులకు చేదు వార్తను చెప్పింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను కాపాడుకునేందుకు.. కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. నిత్యాభిషేకాలను రద్దు చేసింది. ఇకన�
Palla Vs Teenmar Mallanna : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోవడంతో.. ఎలిమినేషన్ ప్రాసెస్ కొనసాగుతోంది. చివరి నుంచి అత్యంత తక్కువ ఓట్లు వచ్చిన ఒక్కో అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ.. వారి సెకండ్
హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది.
ఆటోలో ఎక్కిన ఆ మహిళను అక్కడనే పని చేస్తున్న మున్సిపల్ వర్కర్ అడ్డుకుంది. మాస్క్ పెట్టుకోవాలని కోరింది.
తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, సంక్షిప్తంగా
lockdown 2021 : ఇండియాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది.. చాప కింద నీరులా విస్తరిస్తోంది.. దీంతో మరోసారి దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆంక్షలు మొదలయ్యాయి.. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే.. దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ తప్పదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నా�
కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపించింది..
మెట్రో స్టేషన్ లో బ్యానర్లు, స్టాండ్లు, పందిళ్లు ఏర్పాటు చేసుకుని చిన్న చిన్న ప్రకటనలకు అవకాశం కల్పించింది.
amaravathi lands issue : ఏపీ రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసులో ఊరట లభించింది. వారిద్దరిపై సీఐడీ నమోదు చేసిన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. సీఐడీ తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సవ
వైరస్ ను కట్టడం చేసేందుకు పలు నియంత్రణ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో శనివారం నుంచి స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.