Home » Author »madhu
నంబర్ గేమ్ తెరపైకి రావడంతో అక్కడ క్యాంప్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయ్. అభ్యర్ధులు చేజారకుండా టీడీపీ ముందుగానే జాగ్రత్తపడి గెలిచిన వారిని క్యాంపులకు తరలించింది.
తెలంగాణ స్కూల్స్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో తరగతులను కొనసాగించాలా లేదా అన్న అంశంపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం కేసీఆర్.
Google Go : గూగుల్ సెర్చ్ కు ప్రత్యామ్నాయంగా..వచ్చిన గూగుల్ గో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకొనేందుకు యూజర్లు పోటీ పడుతున్నారు. ప్లే స్టోర్ లో గూగుల్ గో యాప్ 50 కోట్ల డౌన్ లోడ్ లను క్రాస్ చేసింది. రానురాను మరింత మంది డౌన్ లోడ్ చే�
పారా గ్లైడింగ్..మహిళకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది...
Netizens react on Uttarakhand CM’s comment over women in ripped jeans : యువతుల వస్త్రధారణపై నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ..వార్తల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా..ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఓ ఎన్జీవోను నడిపిస్తున్న యువతి చిరిగిన జీన్స్ వేసుకోవడం చూసి ఆ�
నడి రోడ్డుపై కారులో నుంచి ఓ బుడ్డొడు కింద పడిపోయాడు. అసలే రద్దీ రోడ్డుపై చిన్నొడ్డు బయటపడడంతో అందరూ షాక్ తిన్నారు.
Five Drown In Septic Tank : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగిపోయింది. సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయిన బాలుడిని కాపాడేందుకు వెళ్లిన నలుగురు చనిపోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. తమ వారు చనిపోయారన్న తెలుసుకున్న కుటుంబసభ్య�
లౌడ్ స్పీకర్ల కారణంగా..తన నిద్రకు భంగం కలిగిస్తున్నారని..వెంటనే వాటిని నిషేధించాలంటూ...జిల్లా మెజిస్ట్రేట్ కు అలహాబాద్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ సంగత శ్రీ వాస్తవ లేఖ రాయడం కలకలం రేపుతోంది.
తనపై డెలివరీ బాయ్ దాడి చేసినట్లు ఓ యువతి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇందులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.
నేను ఎవరితో యుద్ధం చేస్తున్నానో తెలుసని, చాలా పెద్ద కొండను ఢీ కొంటున్నామని తనకు తెలుసన్నారు షర్మిల.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 22 వేల 604 మంది శాంపిల్స్ పరీక్షించగా..14 మంది కోవిడ్ - 19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
Woman steals jewellery : పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఎన్నో సంబంధాలు చూశాడు. కానీ..ఏ ఒక్కటి కుదరలేదు. దీంతో అతను మనోవేదనకు గురయ్యాడు. తనకు జీవితంలో పెళ్లి అవుతుందా ? అని మనస్సులో మథనపడుతూ వచ్చాడు. చివరకు ఓ నిర్ణయానికి వచ్చాడు. ఎదురు కట్నం ఇచ్చి..పేదింటి యువ
mayor Election : కార్పొరేషన్ మేయర్ అభ్యర్థుల ఎంపికపై వైసీపీ హైకమాండ్ దృష్టిపెట్టింది. పార్టీ ముఖ్యనేతలతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. కార్పొరేషన్లకు మేయర్లను ఖరారు చేయనున్నారు. కొన్ని కార్పొరేషన్లలో కొందరు నేతలు తమ వర్గానికే మేయర్ పదవి దక్కాలన�
Telangana budget : ఈనెల 26 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు 2021, మార్చి 15వ తేదీ సోమవారం స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈనెల 18న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 26న అప్రాప్రియేషన్ బిల్లుకు సభ ఆమ�
Visakha Steel : ఏపీలో ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నా… విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. విశాఖ ఉక్కు కర్మాగారన్ని 100 శాతం ప్రైవేటీకరిస్తామని మరోసారి తేల్చిచెప్పింది కేంద్ర ప్రభుత్వం. ప్రయివేటీకరణపై వైసీసీ ఎంప
Farmers’ protest : దేశమంతా పర్యటించి.. రైతుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తానన్నారు భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయత్. పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ఆయన.. ఈ నెలలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించను�
కేరళలో ఆ పార్టీని షాక్కి గురి చేస్తూ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లతికా సుభాష్ వినూత్న నిరసన తెలిపారు.
బాలీవుడ్ నటుడిపై కేసు నమోదు చేయడం గమనార్హం. FIR నమోదు చేసినట్లు బృహిన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (Brihanmumbai Municipal Corporation) వెల్లడించింది.
ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డ్స్ ఈవెంట్ లో ప్రముఖ స్టార్ యూ ట్యూబర్ లిల్లీ సింగ్ అట్రాక్షన్ గా నిలిచారు.
tajmahal : బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తరప్రదేశ్లోని అనేక నగరాల పేర్లను మార్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్… తాజాగా మరో పేరును మార్చేందుకు రంగం సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. ఆగ్రాలో పేరొందిన తాజ్ మహల్ పేరును మార్చే అవకాశం ఉందని ఉత్తర్ �