India vs Pakistan: అసలు సిసలైన మ్యాచ్.. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతోంది.

India vs Pakistan: అసలు సిసలైన మ్యాచ్.. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌

India vs Pakistan

Updated On : September 14, 2025 / 7:59 PM IST

India vs Pakistan: ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ 6వ మ్యాచ్ జరుగుతోంది. భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతోంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ తీసుకుంది. (India vs Pakistan)

భారత జట్టు: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి

పాకిస్థాన్ జట్టు: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, మహ్మద్ హారీస్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్

Also Read: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ 40 ఏళ్లు పార్టీ మారకుండా కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ రావాల్సిన గుర్తింపు రాలేదా? ఆయన ఏమన్నారు?

కాగా.. భారత్, పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఆ సందడే వేరు. భారత్‌ గెలవాలంటూ క్రికెట్‌ అభిమానులు వినూత్నంగా అభిమానం చాటుకుంటున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి, ప్రయాగ్‌రాజ్‌లో ప్రత్యేక పూజలు, హోమాలు, జల హారతి వంటి కార్యక్రమాలను నిర్వహించారు.