Home » Author »madhu
News Update, 20 వార్తలు, సంక్షిప్తంగా
Protesting Farmers : సాగు చట్టాలపై రైతుల ఆందోళన ఇప్పట్లో ముగియదా? మోదీ సర్కార్తో తాడో పేడో తేల్చుకునేందుకు రైతులు సిద్ధమయ్యారా? ఢిల్లీ సరిహద్దులో పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోంది. రైతులు సుదీర్ఘ కాలంగా ఉద్యమం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మ�
టీటీడీకి 300 కోట్ల రూపాయల విరాళం వెనుక ఎన్నో ట్విస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై 10టీవీ చేసిన పరిశోధనలో మరెన్నో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
అలిపిరిలో ఫిబ్రవరి 27న కిడ్నాపైన బాలుడు శివమ్కుమార్ సాహు ఆచూకీ లభించింది.
టీఆర్ఎస్ కార్యకర్త కూతురి బర్త్డేకు ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సర్ప్రైజ్ చేశారు. ఆ పాపకు అదిరిపోయే గిప్ట్ పంపారు.
Udveg Infra : టీటీడీకి 300 కోట్ల విరాళం ఇచ్చేంత స్తోమత ముంబైకి చెందిన ఉద్వేగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఉందా.. అనే అంశంపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలపై టీటీడీ ఛైర్మన్ స్పందించారు. ఉద్వేగ్ ఇన్ఫ్రా ఆర్ధిక స్ధితిగతులపై ఆరా తీయాలని విజిలెన్స్ డిపార్ట్మెం�
డీఎంకే శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ 2021, మార్చి 13వ తేదీ శనివారం దీనిని రిలీజ్ చేశారు.
ఉత్తర్ ప్రదేశ్లోని షామ్లీ జిల్లా పోలీసులకు కొత్త చిక్కు వచ్చి పడింది. తనకు పిల్లను వెతికి పెట్టమంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు.
చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా జరిగిన క్వాడ్ మీటింగ్లో భారత్ వ్యూహం ఫలించింది. జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా ప్రధానుల మధ్య వర్చువల్ గా జరిగిన ఈ సమావేశంలో భారత్కు కానుక అందించాయి మిగిలిన దేశాలు.
Shiva Murder Mystery : అతనో రౌడీషీటర్.. చిన్న విషయానికే రాద్దాంతం చేస్తాడు.. ఎదురు తిరిగిన వాళ్లను చితకబాదుతాడు. అతన్ని టచ్ చేయాలంటేనే వణికిపోయారు స్థానికులు. అటువంటి వ్యక్తి మూడేళ్ల క్రితం అదృశ్యమయ్యాడు. ఇంతకీ అతనేమయ్యాడు? స్మశానంలో పోలీసులు బయటకు తెచ్చ
వజ్రాన్ని..వజ్రంతోనే కోయాలంటారు. ఇప్పుడు అదే మార్గాన్ని ఎంచుకునట్టు కనిపిస్తోంది టీఆర్ఎస్. తెలంగాణలో గులాబీ పార్టీతో కయ్యానికి కాలుదువ్వుతున్న బీజేపీని ఓవర్టేక్ చేసేందుకు విరుగుడును కనిపెట్టడమే కాకుండా.... ఢీ అంటే ఢీ అంటోంది.
యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని త్వరలో పున: ప్రారంభించనున్నందున నిర్ణయించిన గడువులోపల తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
7 PM టాప్ న్యూస్, 20 వార్తలు, సంక్షిప్తంగా
Maharashtra Woman : మన ఎదుట దారుణాలు జరుగుతున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుంటారు కొందరు. మరికొందరు మాత్రం ధైర్యంగా నేరాలను ఆపేందుకు ముందుకొస్తుంటారు. ఈ విషయంలో తామేమీ తక్కువేం కాదంటూ..మహిళలు నిరూపిస్తున్నారు. ఉదయం 3 గంటల వేళ ఏటీఎం సెంటర్ లో జరిగే నేరా�
Tirupati Lok Sabha : తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థి ఉంటాడా ? లేక జనసేన క్యాండిడేట్ ఉంటాడా ? అనే ఉత్కంఠకు తెరపడింది. పోటీపై ఇరు పార్టీలు స్పష్టతనిచ్చాయి. ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థి ఉండనున్నారు. ఈ ఎన్నికపై జనసేన అధినేత పవన్ తో బీజేపీ రాష�
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. ఆపరేషన్ జరిగి రెండున్నర ఏండ్ల తర్వాత..గర్భం దాల్చడంతో అవాక్కయ్యింది.
తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ పట్టభద్రుల సెగ్మెంట్.., నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానం... ఈ రెండింటికీ... ఆదివారం పోలింగ్ జరగనుంది.
eve teaser beaten : మహిళపై వేధింపులు ఆగడం లేదు. రోడ్డుపై వెళుతుంటే..టీజ్ చేయడం కొంతమందికి అలవాటుగా మారిపోతోంది. స్కూల్, కాలేజీ, ఉద్యోగాలకు వెళ్లే వారిని వేధింపులకు గురి చేస్తూ..రాక్షసానందం పొందుతున్నారు. ప్రేమిస్తున్నాంటూ..అదేరకంగా వేధిస్తుండడంతో తట్ట�
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 10 లక్షల మందికిపైగా గ్రాడ్యుయేట్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
భారతీయుడి గుండెలో దేశభక్తిని నిలిపే జెండాను రూపొందించిన గొప్ప దేశభక్తుడు పింగళి వెంకయ్య. జెండాను రూపొందించిన మహనీయుని పట్ల భారత ప్రభుత్వాలు తగిన గుర్తింపు ఎందుకు ఇవ్వలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.