Home » Author »madhu
Assam, West Bengal Election : ఉద్రిక్తతల మధ్య పశ్చిమబెంగాల్ తొలి దశ పోరు కొనసాగుతోంది. ఓటింగ్కు ప్రారంభానికి ముందు ఎన్నికల సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుకు నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటన పురులియా జిల్లాలో చోటు చేసుకుంది. బస్సుకు నిప్పు పెట�
మహారాష్ట్రలో లేడీ సింగమ్ గా గుర్తింపు పొందిన రేంజ్ ఆఫీసర్ దీపాలి చవాన్ మొహితే ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఏపీలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 984 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఢిల్లీలో ఇద్దరు పోలీసులు చేసిన సాహసానికి జనమంతా సెల్యూట్ చేస్తున్నారు.
ముంబైలో అగ్నిప్రమాదానికి గురైన కోవిడ్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సందర్శించారు.
కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా భారీగా బంగారం పట్టుబడింది.
Woman performs : ఓ మహిళ చేసిన ప్రమాదకరమైన విన్యాసం సోషల్ మీడియాను ఊపేస్తోంది. కేవలం చిన్నపాటి పైపును నోట్లో పెట్టుకుని..దానిపై యోగా లాంటిది చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్ స్ట్రాగ్రామ్ లో ఆ మహిళ షేర్ చేసింది. రష్యా దేశ�
Girl angry : తనతో సహజీవనం చేస్తూ..వేరే యువతితో వివాహం చేసుకోవడానికి రెడీ అయిన బాయ్ ఫ్రెండ్ పై ఓ యువతి యాసిడ్ పోసింది. తీవ్ర గాయాలపాలైన అతను చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. బాధిత తల్లిదండ్రుల ఫిర�
ఓ కాకి..నల్లా దగ్గరకు వచ్చి ఆగింది. అమాంతం..నల్లా పైకి ఎక్కింది. నల్లాను ఓపెన్ చేయడానికి ప్రయత్నించింది.
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ బర్త్ డే సెలబ్రేషన్స్ అప్పుడే మొదలయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ప్రకటిస్తుందా ? కర్ఫ్యూ విధిస్తారా ? అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి.
తెలంగాణ ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఇంటర్ బోర్డ్ క్లారిటీ ఇచ్చింది.
బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో రేపే మొదటి విడత పోలింగ్ జరగనుంది. ఎన్నికల్లో కీలక ఘట్టమై.. ప్రచారానికి తెరపడటంతో.. పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాయి పార్టీలు.
తిరుపతి బై పోల్ ఎలక్షన్ హీటెక్కుతోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో.. రాజకీయం రంజుగా మారుతోంది. తిరుపతి ఉప ఎన్నికలో.. అభ్యర్థి ఎంపికపై బీజేపీ ఆచితూచి అడుగులేసింది.
దేశవ్యాప్తంగా.. భారత్ బంద్ మొదలైంది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా అటు రైతు సంఘాలు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇటు కార్మిక సంఘాలు.. భారత్ బంద్కు పిలుపునిచ్చాయి.
మాస్ మహారాజా రవితేజ సినిమాల స్పీడ్ పెంచేశారు. అస్సలు గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్ని లైన్లో పెట్టిన రవితేజ..ఖిలాడీలో స్మార్ట్ గా తన ఆటను చూపించబోతున్నారు.
కన్నడ హీరోయిన్ ..సౌత్ లో కామ్ గా సినిమాలు చేస్తోంది. ఈ భామ సక్సెస్ సౌండ్ కి ఏకంగా బాలీవుడ్ ఫిదా అయ్యింది.
YS Sharmila : దివంగత వైఎస్ఆర్ రాజశేఖరరెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల పార్టీ స్థాపనలో ఫుల్ బిజీ అయిపోయారు. నేతలు, వైఎస్ఆర్ అభిమానులతో వరుస భేటీలు జరుపుతూ వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. 2021, ఏప్రిల్ 09వ తేదీన ఖమ్మంలో నిర్వహించతలపెట్టిన బహి�
ఒకే ఒక ఓడ.. ప్రపంచం మొత్తాన్ని కంగారు పెట్టిస్తోంది. ఒకే ఒక్క ఓడ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తల్లకిందులు చేసేలా ఉంది.
తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.