Home » Author »madhu
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన యాదాద్రిలో క్రమంగా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఆలయంలో పనిచేసే వారికి వైరస్ సోకుతోంది.
వచ్చే ఆరు నెలల్లో కొన్ని రోజులు మద్యం షాపులు బంద్ కానున్నాయి.
గత ఏడాది ఫిబ్రవరిలో బ్యాంకులు తమ సాఫ్ట్వేర్లను అప్డేట్ చేస్తేనే... OTPలు పంపిస్తామని ట్రాయ్ తేల్చి చెప్పింది.
థాయ్ లాండ్ కు చెందిన ఓ వ్యక్తి iPhone 7 ఆర్డర్ ఇచ్చాడు. కానీ..వచ్చిన ఐటమ్ చూసి నోరెళ్లబెట్టాడు.
భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తుతున్నారు. వడగాల్పుల దెబ్బకు విల్లవిల్లాడతున్నారు. సూరీడు సుర్రుమంటున్నాడు.
ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయింది. కొత్త ఆంక్షలు విధించింది.
ఏపీ స్కూల్స్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఒక్క రోజే వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్న 104 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.
ఓ వైపు కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంటే.. మరోవైపు తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
ఎర్త్ అవర్ కార్యక్రమంలో భాగంగా...గంట వరకు విద్యుత్ ను వినియోగించుకోకుండా..బంద్ చేయాలని, ఇలా చేసిన వారికి ఫ్రీగా పిజ్జా అందిస్తామని వెల్లడించింది.
హోలీ పండుగ సందర్భంగా...లక్నోలో ఉన్న ఓ స్వీటు షాపు యజమాని ఒక వెరైటీ స్వీటును తయారు చేశారు.
కొన్ని చీమలు బంగారం గొలుసును తీసుకెళుతుంటాయి. ఈ వీడియోకు స్మాలెస్ట్ గోల్డ్ స్మగ్లర్స్ అని పేరు పెట్టారు.
కన్నీటితో వీడ్కోలు పలుకుతుండగా..తన భర్తతో కలిసి కారు నడుకుంటూ..అత్తారికింటికి వధువు వెళ్లింది.
ఓ టిఫిన్ సెంటర్ వద్దకు వెళ్లిన ఖుష్బూ..దోశ వేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బీజేపీ కార్యకర్తలతో దాండియా ఆడారు...
హోలీ సంబరాలపై కరోనా ఎఫెక్ట్ మరోసారి పడింది. భారత్లో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మందుబాబులు వీరంగం సృష్టించారు. తాడిపత్రిలోని శివాలయం వద్ద ఉన్న ట్రాన్స్ కో విద్యుత్ సబ్ స్టేషన్లో తాగుబోతులు విందు చేసుకున్నారు.
ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. ట్రెండ్ సెట్టర్గా నిలిచే సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్.. తన తాజా లుక్తో మరోసారి అభిమానులను అలరించాడు.
మయన్మార్లో సెక్యూరిటీ దళాలు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వారి సంఖ్య 300 దాటింది.
స్పందన సేవలను ఏపీ సర్కార్ మరింత సులభతరం చేసింది. ఫిర్యాదుదారుల సౌకర్యార్థం.. పోర్టల్ను ఈజీగా చేసింది. మరి స్పందన న్యూ వర్షన్ పోర్టల్లో కొత్తగా చేర్చిన అంశాలేంటి ?
తిరుపతిలో జనసేనాని ప్రచారం చేస్తారా..? ఉమ్మడి పార్టీ అభ్యర్థికి జనసేన మద్దతు నిజంగా ఉందా..? ప్రచారానికి వచ్చేందుకు పవన్ షరతులు పెట్టారా..?
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా బారిన పడ్డాడు. తాజాగా చేయించుకున్న పరీక్షలో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.