Home » Author »madhu
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది.
హోలీ పండుగ రోజు విషాదం నెలకొంది. మద్యం దొరక్క శానిటైజర్ కలుపుకుని తాగి ఇద్దరు చనిపోగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా.. ప్రజలందరి ఆసక్తి మాత్రం ఆ నియోజకవర్గంపైనే పడింది.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతోంది...దేశంలో కరోనా టీకా అత్యధికంగా అందిస్తోన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది...
తిరుపతిలో ప్రచారానికి సిద్ధమయ్యారు జనసేనాని పవన్ కల్యాణ్. తిరుపతిలో ఆయన పర్యటన ఖరారైంది.
Election campaign : తెలంగాణలో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్లు ముగియడంతో ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నాయి అన్ని పార్టీలు. ఎవరికి వారే ధీమాతో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ఒకరిపై ఒకరు పదునైన విమర్శలు గుప్పిస్తూ.. క్యాంప�
బీజేపీ బెంగాల్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియో ట్వీట్ చేసింది. అందులో నుస్రత్ జహాన్ ఉన్నారు. 25 సెకన్ల వీడియో క్లిప్ ఉన్న ఈ వీడియోలో నుస్రత్ కు కార్యకర్తలు విజ్ఞప్తి చేయడం వినిపిస్తోంది.
పార్టీలో పెను మార్పులు చోటు చేసుకబోతున్నాయంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Nagarjuna Sagar By-election : నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ను ఖరారు చేశారు. టీఆర్ఎస్ భవన్కు చేరుకున్న కేసీఆర్.. ఆయనకు బీఫాం కూడా అందించారు. యాదవ సామాజిక వర్గం నుంచి అనేక మంది పేర్లు తెరపైకి వచ్చ�
నాగార్జున సాగర్లో గెలుపు టీఆర్ఎస్దేనన్నారు సీఎం కేసీఆర్.
వీల్ ఛైర్ లోనే మమత ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా..ప్రత్యర్థిగా మారిన సువేందుపై విమర్శలు సంధించారు.
గర్భవతితో ఉన్న మహిళను ఏకంగా మూడు కిలోమీటర్లు నడిపించడం పట్ల ఓ మహిళా పోలీసుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కరన్ వీరోచిత ఇన్నింగ్స్ చేశాడు. 95 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు.
ఓ వధువు ఐదుగురికి కుచ్చుటోపి పెట్టిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
బెంగళూరులో చిన్నపిల్లలపై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటివరకు పెద్దవారిలోనే ఎక్కువగా బయటపడ్డ కరోనా.. సెకండ్ వేవ్లో రూటు మార్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
నాగార్జున సాగర్లో బైపోల్ హీట్ పీక్ స్టేజ్ చేరుతోంది.
ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గతంలో వందల్లో కేసులు నమోదవుతుంటే..ప్రస్తుతం ఆ సంఖ్య వేయికి చేరుకొంటోంది.
ఏ క్షణమైనా పరిపాలన రాజధాని తరలించే అవకాశం ఉందని ఏపీ మంత్రి బోత్స సత్యనారాయణ కామెంట్స్ చేశారు.