Home » Author »madhu
వివాహం సాకుతో..కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు తనపై అత్యాచారం చేశాడని మధ్యప్రదేశ్ మహిళ ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది
Andhrapradesh : ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 2021, ఏప్రిల్ 08వ తేదీ గురువారం పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 10వ తేదీన ఫలితాలు వెల్లడిచేయనున్నారు. ఉదయం 07 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎస్ఈసీగా 2021, ఏప్రిల్ 01వ
విద్యుత్ జమ్వాల్ (Vidyut Jammwal) యాక్షన్ హీరో. మార్షల్ ఆర్ట్స్ లో ఆరితేరినవారు. యాక్షన్ చిత్రాల్లో నటించి పేరు గడించారు.
ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండడం అటు అధికార వర్గాలు, ఇటు ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.
స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా..అయితే..మీ మొబైల్ డేటా గూగుల్ లేదా ఆపిల్ కు చేరుతుందని నివేదిక వెల్లడిస్తోంది.
కంపెనీలో ఎంతో హార్డ్ వర్క్ గా పనిచేసిన ఉద్యోగికి గుర్తుండే గిఫ్ట్ ఇచ్చింది. ఏకంగా చంద్రుడిపై స్థలాన్ని బహుమతిగా ఇచ్చారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముంబైలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సముద్ర తీరం వద్ద తనిఖీలు నిర్వహించగా..కొంతమంది వ్యక్తులు మాస్క్ లేకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ తిరుగుతున్నారని గమనించారు.
డబ్బు పెద్ద మొత్తంలో ఉండడంతో ఓ దొంగకు గుండెపోటుకు వచ్చింది. దీంతో చోరీ చేసిన డబ్బులో నుంచి వైద్య చికిత్సకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది.
నడి రోడ్డుపై ఓ కుక్క చిక్కుకపోయింది. అదే సమయంలో..ఓ బస్సు వస్తోంది. అటూ..ఇటూ తిరుగుతున్న కుక్కను డ్రైవర్ Tuen Prathumthong గమనించాడు.
కరోనా కాలంలో లిక్కర్ పై అధిక ప్రభావం పడిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తో మద్యం షాపులు తెరుచుకోలేదు. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది.
పశ్చిమబెంగాల్ లో విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఒకరిపైనొకరు దూషించుకుంటున్నారు. ఒకరు ఒక మాటంటే..తామేది తక్కువ తినలేదు అంటూ..మరో రెండు మాటలు అంటున్నారు.
1582 సంవత్సరానికి ముందు.. యూరోప్లో మార్చి 25 నుంచి ఏప్రిల్ 1 వరకూ కొత్త సంవత్సరం వేడుకలు జరుగుతుండేవి.
మధురైకి చెందిన ఇద్దరు అమ్మాయిల పరిచయం ప్రేమకు దారి తీసింది. ఒకరినొకరు ఇష్ట పడ్డారు. ఎంతలా అంటే..ఒకరిని వదలి మరొకరు లేనంతగా ప్రేమలో కూరుకపోయారు.
స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించేందుకు స్విస్ ఆర్మీ (Swiss military) కీలక నిర్ణయం తీసుకుంది.
Kamal Haasan : సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ కు కోపమొచ్చింది. చేతిలో ఉన్న టార్చ్ లైట్ ను అమాంతం విసిరికొట్టారు. ఎప్పుడూ లేనిది కోపం ప్రదర్శించడంతో నేతలు, ఫ్యాన్స్ ఉలిక్కి పడ్డారు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో పాల
ఇకపై ఆఫీసులు ఉండవా..? శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానమేనా..? వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ను ఉద్యోగులకు పరిచయం చేసిన కరోనా ఫస్ట్వేవ్.. ఇప్పుడు సెకండ్వేవ్ విజృంభణతో దాన్ని కంటిన్యూ చేసే పరిస్థితిని తీసుకొచ్చింది.
వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా.. చాలా మంది ఇంకా నిర్లక్ష్యం ప్రదర్శిస్తూనే ఉన్నారు. మాస్క్లు పెట్టుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కరోనా కలకలం రేపుతోంది.
సూయజ్ కాల్వలో చిక్కుకుని ఆర్థికంగా ఎంతో నష్టానికి గురి చేసిన భారీ సరుకు రవాణా చేసే నౌక ఎవర్ గివెన్ ఎలా కదిలింది.
ఇండియన్ టీమ్ ఓపెనర్ శిఖర్ ధావన్..ధనశ్రీ వర్మలు డ్యాన్స్ చేసిన వీడియో అభిమానులకు తెగ నచ్చేస్తోంది.