Home » Author »madhu
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కరాళ నృత్యం కొనసాగుతోంది. దాదాపు రెండు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
తిరుపతిలో బైపోల్ వార్ హీటెక్కుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా.. వైసీపీ అధినేత, సీఎం జగన్ ఉప ఎన్నిక ప్రచార బరిలోకి దిగుతున్నారు.
ప్రముఖ నటులు, దంపతులు శరత్ కుమార్, రాధికలకు జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హీట్ పెంచింది.
పూనమ్ బజ్వా అందాల విందు
గులాబీ దుస్తుల్లో మెరిసిపోతున్న నిహారిక
ఉదయం లేచింది మొదలు..రాత్రి పక్కలోకి చేరుకొనే వరకు..సెల్ ఫోన్లతోనే గడిపేస్తున్నారు. నిద్రను సెల్ ఫోన్ శాసిస్తోంది. దీంతో కొంతమందిలో అనారోగ సమస్యలు ఏర్పడుతున్నాయి.
కేసులు పెరుగుతున్న క్రమంలో..వెంటిలేటర్ల సమస్య ఏర్పడుతోంది. వెంటిలెటర్లను తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. వల్పాడ్ పట్టణం నుంచి సూరత్ లోని సివిల్ ఆసుపత్రికి 34 వెంటిలేటర్లను తరలించాలని నిర్ణయించారు.
కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లాలోని ఐరవాతి వద్ద 9 ఏళ్ల బాలుడు అద్వైతతో రాహుల్ గాంధీ ముచ్చటించారు.
మహారాష్ట్రలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 55 వేల 469 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ప్రపంచంలోని కరోనా టాప్ దేశాలను బీట్ చేస్తూ భారత్లో కోవిడ్ సెకండ్వేవ్ ఉధృతి కొనసాగుతోంది. దేశంలో మరోసారి లక్షపైగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.
ఓ ఆటో డ్రైవర్ మాస్క్ సరిగ్గా పెట్టుకోలేదని పోలీసులు అతడిని కుమ్మేశారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
కల్తీ.. కల్తీ.. బెజవాడ కల్తీకి కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. అధికారులు చేస్తున్న దాడుల్లో.. ఒక్కొక్కటిగా కల్తీ కేటుగాళ్ల అక్రమాలు బయటపడుతున్నాయి.
ap cm ys jagan : ఇప్పుడు కరోనా కాలం నడుస్తోంది. ఈ వైరస్ కారణంగా ఎన్నో రంగాలు అతలాకుతలమై పోతున్నాయి. ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలుగ చేస్తోంది. ఇందులో తెలుగు సినిమా పరిశ్రమ ఒకటి. ఇండస్ట్రీలో కరోనా కారణంగా..దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో లాక్ డౌ�
తెలంగాణలో బైపోల్ వార్తో.. మరోసారి పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. నాగార్జున సాగర్లో ప్రధాన పార్టీల ప్రచారం జోరుమీదుండగా.. ఉప ఎన్నిక ప్రచార బరిలోకి గులాబీ బాస్, తెలంగాణ సీఎం ఎంట్రీ ఇవ్వనున్నారు.
AP HC : ఏపీలో పరిషత్ ఫైట్ సస్పెన్స్గా మారింది. ఎన్నికలు జరుగుతాయా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. పరిషత్ పోరుకు సర్వం సిద్ధమైన దశలో.. హఠాత్తుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్
దేశ రాజధాని ఢిల్లీలో కన్సాట్ ప్లేస్ (సీపీ) యముస్ పంచాయ్ తీనే పాన్ దుకాణం ఉంది. ఈ షాపులో అనేక రకాల కిళ్లీలు లభిస్తుంటాయి.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
కరోనా కేసులు ఎక్కువవుతున్న క్రమంలో..తెరిచి ఉంచి ఉన్న టీ స్టాల్ ను బంద్ చేయాలని చెప్పిన పోలీసులపై మరుగుతున్న టీ పోశాడు. అంతేగాకుండా..అతని కుటుంబసభ్యులు దాడి చేశారు.
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు అధికమౌతున్నాయి. గతంలో వందల కేసులుంటే..ఇప్పుడు వేయి కేసులు రికార్డువుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కుటుంబసభ్యులతో కలిసి..బన్నీ...మాల్దీవులకు చెక్కేశారు. తన కొడుకు అయాన్ పుట్టిన రోజు సెలబ్రేషన్ కోసం మాల్దీవులు వెళ్లారు. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేశారు.