Home » Author »madhu
గద్వాల జిల్లాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. శ్రీనివాస టాకీస్ లో ‘వకీల్ సాబ్’ మూవీ 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం రిలీజ్ అయ్యింది.
పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత వెండితెరపై మెరవబోతున్న సినిమా `వకీల్సాబ్` వచ్చేశాడు. అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
భారత్ లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. అత్యధికంగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ నిలిచింది.
Indian Premier League : కరోనా నీడలో క్రికెట్ పండుగ స్టార్ట్ అవ్వనుంది. బయో సెక్యూర్ వాతావరణంలో ఐపీఎల్ 14వ సీజన్కు 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం తెరలేవనుంది. మహమ్మారి కారణంగా అట్టహాసమైన ఆరంభోత్సవాలకు దూరంగా.. ప్రేక్షకులను అనుమతించకుండా.. ఖాళీ మైదానాల్లో
తెలుగు సినీ ఇండస్ట్రీలో కరోనా భయం మొదలైంది. వందల కోట్ల బడ్జెట్.. నాన్స్టాప్గా భారీ సినిమాల షూటింగ్స్.. పెద్ద పెద్ద మూవీలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్న ఇలాంటి టైమ్లో.. తెలుగు చిత్ర పరిశ్రమకు వైరస్ కంగారు పెట్టిస్తోంది.
ఏపీ హైకోర్టు న్యాయవాదులు రెచ్చిపోయారు.. వర్గాలుగా విడిపోయి పోరుకు తెరలేపారు.. తగ్గేది లేదంటూ కుర్చీలతో కుమ్మేసుకున్నారు.
ఖమ్మం వేదికగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో వైఎస్ షర్మిల.. బహిరంగ సభను నిర్వహించన్నారు.
ఏపీలో పరిషత్ ఫైట్ 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం కూడా కొనసాగనుంది. కొన్ని కారణాలతో 3 జిల్లాల పరిధిలో ఆగిపోయిన చోట రీ-పోలింగ్ ప్రారంభం కానుంది.
ఓ వ్యక్తి పక్షికి ఆహారం అందివ్వబోయాడు. అందరిలాగా..ఎందుకులే..వెరైటీగా చేద్దామని అనుకున్నాడు. అయితే..ఆ పక్షి ఇచ్చిన ఝులక్ కు ఆ వ్యక్తి షాక్ తిన్నాడు.
ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్ లో కరోనా కలకలం రేపింది. మార్కెట్ లో ఏకంగా 100 కేసులు నమోదు కావడంతో వ్యాపారస్తుల్లో ఆందోళన నెలకొంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా విస్తరిస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
సెకండ్ వేవ్ లో మాత్రం చిన్నారులపై పంజా విసురుతోంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే...దేశ వ్యాప్తంగా 79 వేల 688 మంది చిన్నారులకు వైరస్ సోకడంతో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
బాలీవుడ్ లో కోవిడ్ ఎఫెక్ట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. వరస పెట్టి స్టార్లందరూ కోవిడ్ బారిన పడడంతో మళ్లీ సినిమా ఇండస్ట్రీకి తిప్పలు తప్పడం లేదు.
సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. బట్.. ఆ స్టైల్ నే తన ట్యాగ్ లైన్ గా పెట్టుకున్నారు అల్లు అర్జున్.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండోసారి కరోనా టీకా తీసుకున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నియోజకవర్గమైన వారణాసిలో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. సరిపడా వ్యాక్సిన్ లేకపోవడంతో కేసులు అధికమౌతున్నాయి.
గర్భం దాల్చిన విషయం తెలియకుండానే..మగబిడ్డకు జన్మనిచ్చిందో మహిళ.
Mandal, Zila Parishad Election 2021 : ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించుకోవచ్చని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడంతో.. ఎన్నికలు యధావిధిగా జరుగుతున్నాయి. ఫలితాలను మాత్రం అప్పుడే వెల్లడించ
కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటంతో.. కేంద్రం అలర్ట్ అవుతోంది. వైరస్ కట్టడికి చర్యలు వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం.
తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో గ్రామాల్లో ప్రజలు అప్రమత్తమవుతున్నారు. పలు ఊళ్లలో స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించారు.